Home » Narasapuram
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
పశ్చిమ గోదావరి: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించ నున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది.
Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
ప.గో.జిల్లా: తెలుగుదేశం, జనసేన కూటములు అధికారంలోకి వస్తే నాలుగున్నరేళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తామని, అధికారంలోకి రాగానే మొదటి సంతకం దీనిపైనేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు.
టీటీడీ పాలకమండలిపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘24 మందితో టీటీడీ పాలకమండలి నియమించారు. ఆరు నెలలు జైల్లో ఉన్న శరత్ చంద్రారెడ్డి టీటీడీ మెంబర్ ఇచ్చారు.. దీంట్లో తప్పేమీ లేదనుకుంటా?, మరి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మనలను రూల్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఒక మంచి మాట చెప్పారు. సినిమా ఇండస్ట్రీ చిన్నది పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నారు. రోడ్లు, రాష్ట్ర అభివృద్ధి చేసుకోమని మెగాస్టార్ హైదరాబాద్లో చెప్పారు. దానికి భుజాలు తడుముకుని మాట్లాడుతున్నారు మా పార్టీ నేతలు. ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల మందికి ఉపాధి లభిస్తుంది. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్ హైస్కూల్ పేరు వింటే.. 170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, టెట్రాసైక్లిన ఇంజక్షన కనిపెట్టిన యల్లాప్రగడ, దర్శకుడు బాపు, రెబల్స్టార్ కృష్ణంరాజు వంటి మహానీయులు చదువుకున్నది ఇక్కడే. ఈ పాఠశాలకు సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.