• Home » Nara Lokesh

Nara Lokesh

CM Chandrababu Naidu Investment Push: విశాఖలో 20,216 కోట్ల పెట్టుబడులు

CM Chandrababu Naidu Investment Push: విశాఖలో 20,216 కోట్ల పెట్టుబడులు

రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖకు మరో నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి.

HHVM: సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్

HHVM: సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు థ్యాంక్స్: పవన్ కళ్యాణ్

మూడేళ్ల క్రితం విశాఖలోని నోవోటల్‌లో నన్ను నిర్బంధిస్తే నా కోసం విశాఖ మొత్తం హోటల్ దగ్గరకు వచ్చింది.. నాకు ఇవ్వడమే తెలుసు.. అడగడం తెలియదన్న పవన్ కళ్యాణ్.. నిలబడే శక్తి నాకు సినిమా ఇచ్చిందన్నారు.

Visakhapatnam: విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు: సీఎం చంద్రబాబు

విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని..

Nara Lokesh-Anand Mahindra: లోకేష్-ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ

Nara Lokesh-Anand Mahindra: లోకేష్-ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ

ఏపీ మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మధ్య 'ఎక్స్' వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు.

Minister Lokesh: చిన్నారి ప్రాణాలు నిలిపిన

Minister Lokesh: చిన్నారి ప్రాణాలు నిలిపిన

కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేశ్‌ చేస్తున్న సాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది.

 Kota Srinivasa Rao: కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం

Kota Srinivasa Rao: కోట మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు.. పలువురు ప్రముఖుల సంతాపం

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

CM Chandrababu: గురువుల గౌరవం పెంచుతాం

CM Chandrababu: గురువుల గౌరవం పెంచుతాం

రాష్ట్రంలో గురువుల గౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యా శాఖ నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో....

AP Govt: 60 వేల బడులు, కాలేజీల్లో మెగా పీటీఎం 2.0

AP Govt: 60 వేల బడులు, కాలేజీల్లో మెగా పీటీఎం 2.0

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాలు(పీటీఎం 2.0) విజయవంతమయ్యాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో పండుగ వాతావరణంలో పీటీఎంలు జరిగాయి.

Nara Lokesh: ఏపీకి డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్.. మంత్రి లోకేశ్‌తో కుష్ టెక్ సీఈవో ఎరిక్ షిన్ భేటీ!

Nara Lokesh: ఏపీకి డీ2ఎమ్ టెక్నాలజీ ఫీచర్ ఫోన్.. మంత్రి లోకేశ్‌తో కుష్ టెక్ సీఈవో ఎరిక్ షిన్ భేటీ!

కుష్ టెక్ కంపెనీ సీఈవో ఎరిక్ షిన్‌తో మంత్రి లోకేశ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంలో ఏపీలో డీ2ఎమ్ టెక్నాలజీతో పనిచేసే ఫీచర్ ఫోన్లు, ట్యాబ్‌ల తయారీ యూనిట్‌ను పెట్టాలని సంస్థ సీఈఓను లోకేశ్ ఆహ్వానించారు.

Madhav Meets Lokesh: లోకేశ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ భేటీ

Madhav Meets Lokesh: లోకేశ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ భేటీ

మంత్రి లోకేశ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన మాధవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి