• Home » Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu

AP News: రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో చంద్రబాబు సర్కార్..

AP News: రాజధానికి ఓ రూపు తెచ్చే పనిలో చంద్రబాబు సర్కార్..

అమరావతి: ఏపీ రాజధాని అమరావతికి ఓ రూపు తెచ్చే దశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. రాజధాని పనుల పునర్ః నిర్మాణంతో పాటు కేంద్ర సంస్థలను రాజధానికి రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

చంద్రబాబుతో వీఐటీ అధినేతల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో ప్రపంచ ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (వీఐటీ) వ్యవస్థాపకులు....

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

Chandrababu: సీఎం అయ్యాక తొలిసారి చంద్రబాబు నోట జగన్ మాట.. ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేయడం.. బాబు ఆన్ డ్యూటీ అంటూ రంగంలోకి దిగిపోవడం ఇవన్నీ చకచకానే జరిగిపోతున్నాయి..

AP CM: తిరుమలకు చంద్రబాబు

AP CM: తిరుమలకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మరికాసేపట్లో తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు.

Video Viral: కాన్వాయ్ ఆపి మరి మహిళను పలకరించిన చంద్రబాబు..!

Video Viral: కాన్వాయ్ ఆపి మరి మహిళను పలకరించిన చంద్రబాబు..!

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం గన్నవరం సమీపంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

AP News: తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయం సీజ్

తాడేపల్లిలోని సీఐడీ షిట్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి సీఐడీ పోలీసులు ఇక్కడే విచారించారు.

TG Politics: ఏపీలో అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

TG Politics: ఏపీలో అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఎన్డీఏ కూటమి గెలుస్తుందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్, ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: ఆ ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలి.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

నిన్న జరిగిన పోలింగ్‌లో 31 చోట్ల ఎన్నికలకు అంతరాయం కలిగిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య (Varlaramaiah) అన్నారు. మాచర్ల, గురజాల, నరసరావు పేట, శ్రీకాళహస్తి తదితర చోట్ల పోలింగ్‌కు ఆటంకం కలిగిందని అన్నారు. ఆయా చోట్ల రీపోలింగ్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కోరామని చెప్పారు.

TDP: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు.. పాల్గొననున్న చంద్రబాబు

TDP: శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు.. పాల్గొననున్న చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో మహిళా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోని క్యాంప్ సైట్‌లో బాబు బస చేస్తారు.

AP Election 2024: ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ: కోమటి జయరాం

AP Election 2024: ఎన్ఆర్ఐలను టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తున్న వైసీపీ: కోమటి జయరాం

ఎన్ఆర్ఐలను వైఎస్సార్సీపీ (YSRCP) టెర్రరిస్టులుగా చిత్రీకరిస్తోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఎన్నారై యూఎస్ఏ సెల్ కోఆర్డినేటర్ కోమటి జయరాం (Komati Jayaram) అన్నారు. పోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్ఆర్ఐలు టీడీపీకి మద్దతు ఇవ్వడం దేశద్రోహమా? అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి