Home » Nalgonda
ఓ బాలుడు తమ ఇంటి మేడ మీద నిలబడి ఫోను మాట్లాడుతూ యథాలాపంగా విద్యుత్ తీగలను తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎ్సయూటీఎఫ్) 6వ విద్యా, వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. Legislative Council Chairman Gutta Sukender Reddy Emphasizes Teachers' Role in Protecting Education System
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారమార్గంగా చేపట్టిన ఎస్ఎల్బీసీ(శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగమార్గం పనుల పునఃప్రారంభానికి రంగం సిద్ధమైంది.
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోని నవజాత శిశువు సంరక్షణ కేంద్రానికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షల వ్యయం కలిగిన వైద్య పరికరాలను అందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
Telangana: నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
భూభారతి చట్టం- 2024తో రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ఈ చట్టం రూపకర్తలు సునీల్, లచ్చిరెడ్డి తెలిపారు.
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలో హనుమత్ గాయత్రి యజ్ఞం నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ హనుమాన్, అయ్యప్ప మాలధారులు సోమవారం ఆందోళన నిర్వహించారు.
ఏపీ నుంచి తెలంగాణలోకి సన్న ధాన్యం అక్రమ రవాణా అవుతోంది. సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున రాష్ట్ర సర్కారు బోనస్ ఇస్తుండటంతో దళారులు, వ్యాపారులు నకిలీ పత్రాలు సృష్టించి అడ్డదారుల్లో రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.
తన పేరిట ఉన్న భూమిని కొంతకాలంగా సాగుచేసుకుంటున్నా కౌలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకే మామపై కోడలు ఆగ్రహంతో ఊగిపోయింది!
‘‘అడ్డగోలుగా మాట్లాడొద్దు నడ్డా..’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని హెచ్చరించారు. కేసీఆర్ తరహాలో మాట్లాడొద్దంటూ హితవు పలికారు. ‘‘నడ్డా తెలంగాణ గడ్డ మీద అడ్డగోలుగా మాట్లాడవద్దు.