• Home » Nalgonda News

Nalgonda News

పీఏసీఎస్‌ చైర్మనపై వీగిన అవిశ్వాసం

పీఏసీఎస్‌ చైర్మనపై వీగిన అవిశ్వాసం

మండలంలోని చిల్లేపల్లి సహకార సంఘం చైర్మన్‌ అనంతు శ్రీనివా్‌సగౌడ్‌పై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

నేడు సాగర్‌ ఎడమకాల్వకు నీటి విడుదల

ఖమ్మం జిల్లాప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేయనున్నారు.

అధికార బలంతో ఆక్రమించారు

అధికార బలంతో ఆక్రమించారు

అధికార బలంతో తమ స్థలం ఆక్రమించి ఇల్లు నిర్మించుకుందని, ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కోదాడ బీఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎంపీపీ చింతా కవిత ఇంటి ముందు బాధితులు ఆందోళన చేశారు.

మఠంపల్లికి అధికారుల బృందం

మఠంపల్లికి అధికారుల బృందం

మఠంపల్లి సర్పంచ మన్నెం శ్రీనివా్‌సరెడ్డి అవినీతి, అక్రమాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు నేడు అధికారుల బృందం రానుంది.

లక్ష్యం నెరవేరేనా?

లక్ష్యం నెరవేరేనా?

జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది.

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.

పశుసంవర్ధకశాఖ జేడీగా  సుబ్బారావు బాధ్యతల స్వీకరణ

పశుసంవర్ధకశాఖ జేడీగా సుబ్బారావు బాధ్యతల స్వీకరణ

జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులు పరిష్కరించాలి

‘ప్రజావాణి’ దరఖాస్తులు పరిష్కరించాలి

‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు.

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ

గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు.

పేదవాని గూడుకు మోక్షం

పేదవాని గూడుకు మోక్షం

పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి