• Home » Nalgonda News

Nalgonda News

లక్ష్యం నెరవేరేనా?

లక్ష్యం నెరవేరేనా?

జిల్లాలో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ కొనసాగుతోంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీతో గడువు పూర్తి కానుండగా వసూళ్ల లక్ష్యం 40.67 శాతమే అయ్యింది.

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చర్యలు

ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ చందనా దీప్తి అన్నారు.

పశుసంవర్ధకశాఖ జేడీగా  సుబ్బారావు బాధ్యతల స్వీకరణ

పశుసంవర్ధకశాఖ జేడీగా సుబ్బారావు బాధ్యతల స్వీకరణ

జిల్లా పశుసంవర్ధకశాఖ జేడీగా ఎంవీ.సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులు పరిష్కరించాలి

‘ప్రజావాణి’ దరఖాస్తులు పరిష్కరించాలి

‘ప్రజావాణి’ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇస్తూ, ప్రజల నుంచి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు.

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు : ఎస్పీ

గంజాయి నిర్మూలనలో పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఎస్పీ రాహుల్‌ హెగ్డే సూచించారు.

పేదవాని గూడుకు మోక్షం

పేదవాని గూడుకు మోక్షం

పదేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ప్రారంభించిన మోడల్‌కాలనీకి మోక్షం కలుగనుంది. పేదవాడి ఇంటి కల నెరవేరనుంది.

రెండు రోజులకో దొంగతనం

రెండు రోజులకో దొంగతనం

వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండు నెలల కాలంలో 38 చోరీలు జరిగాయి. జిల్లాలో రెండు నెలల్లో సరాసరిగా రెండు రోజులకు ఒకటి చొప్పున చోరీలు జరగ్గా, రూ.70 లక్షల సొత్తు అపహరణకు గురైంది.

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది.

గుట్ట రూరల్‌ సీఐగా వేణుగోపాల్‌

గుట్ట రూరల్‌ సీఐగా వేణుగోపాల్‌

యాదగిరిగుట్ట రూరల్‌ సీఐగా టీ వేణుగోపాల్‌ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అంతుకు ముందు ఉన్న సీఐ సురేందర్‌రెడ్డి బదిలీపై ఐజీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేశారు.

మౌలాలి దర్గా ఉత్సవాలు ప్రారంభం

మౌలాలి దర్గా ఉత్సవాలు ప్రారంభం

మండలకేంద్రంలోని మౌలాలి దర్గా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి