Home » Nagari
ముఖ్యమంత్రి జగన్ సభ కోసం నగరిలో ట్రాఫిక్ ఆంక్షలతో పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరోవైపు సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. సీఎం జగన్ సభకు విద్యార్థిని విద్యార్థులను తరలించడానికి ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమంగా రద్దు చేశాయి.
సీఎం జగన్ పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి అధికారులు, పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. సీఎం వచ్చి వెళ్లేదాకా ఆ ప్రాంతవాసులకు చుక్కలు కనిపించడం ఖాయం. సీఎం వెళ్లే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటారు.
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు బటన్ నొక్కి విద్యాదీవెన, వసతిదీవెన విడుదల చేయనున్నారు.
చిత్తూరు జిల్లా: నగరి సీఐ వాసంతి (CI Vasanti) అనుచితంగా ప్రవర్తించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగిన టీడీపీ నేతల (TDP Leaders)పై బూతులు ప్రయోగించారు.
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.