• Home » Nadendla Manohar

Nadendla Manohar

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

Nadendla Manohar: పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేనపై ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోంది

పోలీసులను అడ్డుపెట్టుకుని జనసేన పార్టీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు. జనసేన నాయకుల అరెస్టును ఖండిస్తూ శనివారం నాడు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు నాదెండ్ల మనోహర్ వెళ్లారు.

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Nadendla Manohar: రోశయ్య హుందానం నిండిన రాజకీయాలు సాగించారు

Andhrapradesh: మాజీ‌ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు.

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

Nadendla Manohar: పేదలకు మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

పేదల ఇళ్ల కాలనీల్లో కనీస సదుపాయాలు... మౌలిక వసతులు లేవని వీటిని కల్పించడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) అన్నారు.

Nadendla Manohar :  26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

Nadendla Manohar : 26న కూకట్‌పల్లిలో పవన్ కళ్యాణ్ ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) ప్రచారం చేస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) తెలిపారు.

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

Nadendla Manohar: జనసేన నేతలపై దాడులు అప్రజాస్వామికం.. వైసీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి

నెల్లూరు జిల్లా దువ్వూరు(Duvvuru)లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న జనసేన(Janasena) నేతలపై వైసీపీ(YSRCP) నేతలు దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) ఖండించారు.

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

TDP - JANASENA: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏం చర్చించారంటే..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అత్యవసరంగా భేటీ అయ్యారు.

Nadendla Manohar : సంక్షేమం పేరుతో ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి

Nadendla Manohar : సంక్షేమం పేరుతో ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి

ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల 85 వేల పశువులు మాయం అయ్యాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పశువుల అదృశ్యం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందన్నారు. ఏపీలో 3,85 వేల పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని పేర్కొన్నారు.

Nadendla Manohar: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలి

Nadendla Manohar: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలి

కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వైసీపీ మూకలను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) డిమాండ్ చేశారు.

Nadendla Manohar: నవంబర్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో

Nadendla Manohar: నవంబర్ 1 నుంచి ఇంటింటికీ టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో

జనసేన జిల్లా అధ్యక్షులతో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Nadendla Manohar: అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది

Nadendla Manohar: అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది

అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుంది. విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయి. ఆలోచన విధానం లేని ప్రభుత్వం వల్ల పేద విద్యార్ధులు నష్టపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి