Home » Mumbai
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్లోకి ప్రవేశించాయి.
టీమిండియా పించ్ హిట్టర్ ఒకరు ఖరీదైన రెండు అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారు. కోట్లు పోసి అతడు ఈ అపార్ట్మెంట్స్ కొన్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరంటే..
తన పొట్టలోనే మాదక ద్రవ్యాలను దాచుకొని స్మగ్లింగ్ చేసిన విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్టు ఆదివారం ముంబైలోని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
టెస్లా.. ప్రపంచ దిగ్గజ ఈవీ ఆటో సంస్థ ఇండియాలో ఏర్పాటు చేయబోతున్న షోరూమ్స్ విషయానికొస్తే, వాణిజ్య రాజధాని ముంబైలో అదీ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. మరి వాటి రెంట్స్, అడ్వాన్సెస్, లీజులు ఏ స్థాయిలో ఉంటాయన్నది అందరికీ ఆశ్చర్యకరమే కదా..
Ladies Special Train: ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ ఇద్దరు అమ్మాయిల మధ్య సీటు విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానలా తయారైంది.
రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బృందం ఆ మహిళ ప్రయాణిస్తోన్న బస్సు వెంబడి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఎయిరిండియా విమానం దడ పుట్టించింది. గాల్లోనే 3 గంటల పాటు ఉండిపోయింది. అసలేం జరిగిందంటే..
Mumbai Local Train: ముంబైలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి కింద పడి ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Viral Video: కారు ముందు భాగంలో అతడు పడుకున్నాడు. కారు అత్యంత వేగంగా రోడ్డుపై వెళుతోంది. నిన్న రాత్రి 12.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనం సంచలన విషయాలు వెల్లడించింది. సగటు ఉష్ణోగ్రత 2°C పెరిగితే స్కాండినేవియన్ దేశాలైన నార్వే, స్వీడన్, డెన్మార్క్ పూర్తిగా నీటిమట్టమవుతాయని తేలింది.