• Home » Mukesh Ambani

Mukesh Ambani

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

Reliance JIO: జియో బంపరాఫర్.. అతి తక్కువ ధరలో 44 జీబీ డేటా

యూజర్లకు రిలయన్స్ జియో(Reliance JIO) గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కంపెనీ ప్రకటించిన ఓ ఆఫర్ ఎక్కువ డేటా కావానుకుంటున్న వారికి ఉపయోగపడనుంది. ఇప్పటికే ఆకర్షణీయమైన ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్ లతో జియో ఆకట్టుకుంటోంది.

Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ

Mukesh Ambani: 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలో అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ

భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 100 బిలియన్ డాలర్ల సంపన్నుల జాబితాలోకి తిరిగి ప్రవేశించారు. గడిచిన వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు గణనీయంగా వృద్ధి చెందడంతో ఆయన సంపద పెరిగింది.

Mukesh Ambani: ఈ ఏడాది భారీగా సంపాదించిన ముకేష్ అంబానీ

Mukesh Ambani: ఈ ఏడాది భారీగా సంపాదించిన ముకేష్ అంబానీ

2023 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సహా ప్రముఖ పారిశ్రామిక వెత్తలు భారీగా వారి సంపాదనను పెంచుకున్నారు. ఈ క్రమంలో వారికి ఏ మేరకు లాభం వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం.

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

కొన్నిరోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో అదానీ గ్రూప్ షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడు రోజుల కిందట 20వ స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 82.5 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో ఉన్నారు.

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

Mukesh Ambani:అంబానీకి మళ్లీ బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. నిందితులలో తెలంగాణ యువకుడు

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) టార్గెట్ గా వరుస బెదిరింపుల ఈమెయిల్స్ రావడం వ్యాపారా వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ(Telangana)కు చెందిన ఓ వ్యక్తి ముఖేష్ ని హత్య చేస్తానని బెదిరించారు. నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్తి(19)గా గుర్తించారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

Mukesh Ambani: ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపులు.. రూ.400 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ హెచ్చరిక!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి బెదిరింపులు వచ్చాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు సార్లు బెదిరింపులు రావడం గమనార్హం. తాజాగా దుండగుడు రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తాం.. కలకలం రేపుతోన్న ఈమెయిల్

Mukesh Ambani: రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తాం.. కలకలం రేపుతోన్న ఈమెయిల్

రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani)ని చంపుతామని ఓ బెదిరింపు మెయిల్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముకేష్ అంబానీకి చెందిన ఓ మెయిల్‌కి(Gmail) నిన్న గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్ పంపాడు.

IPL 2023: ఐపీఎల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

IPL 2023: ఐపీఎల్‌తో రికార్డులు బద్దలు కొట్టిన జియో సినిమా

తాము తొలిసారిగా స్ట్రీమింగ్ చేసిన ఐపీఎల్‌ను జియో సినిమా ద్వారా 45 కోట్ల మంది వీక్షించారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఇది గ్లోబల్ రికార్డుగా నిలిచిందని ఆయన వివరించారు.

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

RIL: ముకేష్ అంబానీ పిల్లలకు శాలరీ వద్దు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక తీర్మానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ ముగ్గురు పిల్లలను బోర్డు సభ్యులుగా నియమించేందుకు షేర్ హోల్డర్ల అనుమతిని కంపెనీ కోరింది. ఈ మేరకు కంపెనీ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆకాశ్, ఇషా, అనంత అంబానీలు బోర్డు మీటింగులు, కమిటీ సమావేశాల్లో పాల్గొన్నందుకుగానూ ఫీజుల రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, శాలరీ ఉండబోదని తీర్మానంలో కంపెనీ పేర్కొంది.

Jio AirFiber: వినాయకచవితి నుంచే అందుబాటులోకి జియో ఎయిర్‌ ఫైబర్.. ఫైబర్ vs ఎయిర్ ఫైబర్ మధ్య తేడాలివే!

Jio AirFiber: వినాయకచవితి నుంచే అందుబాటులోకి జియో ఎయిర్‌ ఫైబర్.. ఫైబర్ vs ఎయిర్ ఫైబర్ మధ్య తేడాలివే!

వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి