Home » Mukesh Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ 46వ వార్షిక సమావేశం ఈ నెల 28న జరగనుంది. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి దాదాపు ప్రతి వార్షిక సంవత్సరంలో కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ వినియోగదారులకు లాభం కల్గించే విధంగా ఏదో ఒక కొత్త ప్రకటనలు చేస్తున్నారు.
జనాభా లెక్కల ప్రకారం మన దేశం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నంబర్ వన్ ప్లేస్లో ఉంది. మరి, ఇంత జనాభా ఉన్నప్పుడు సంపన్నుల జాబితా కూడా గట్టిగానే ఉండాలి కదా! కానీ.. దురదృష్టవశాత్తూ చాలా తక్కువ మందే సంపన్నులున్నారు. చెప్పుకోవడానికి దేశంలో..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు..? అన్న మాటకు.. వరుసగా, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఇలా చెప్పుకొంటూ పోతాం. కానీ వీరి కంటే ..
ముఖేష్ అంబానీ భవనం ఖరీదు ఏకంగా 15వేల కోట్లు(15thousand crores). ఇది మొత్తం 27అంతస్తుల బిల్డింగ్. కాగా ఇంధ్రభవనం లాంటి ఇన్ని అంతస్తులు కాదని ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఏరికోరి 27వ అంతస్తులోనే నివసిస్తుంది. దీని వెనుక కారణం నీతా అంబానీ నిర్ణయమేనట. ఆమె ఎందుకిలా చేసిందంటే..
మారుమూలకూ డిజిటల్ విప్లవం (Digital Revolution) పేరిట ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan Reddy) రాష్ట్రంలో ఒకేసారి 100 జియో సెల్ టవర్లు (100 Jio Cell Towers) ప్రారంభించడం వెనుక పెద్ద ప్లానే ఉందా..? పేరుకే డిజిటల్ విప్లవం అంటూ తెరవెనక పెద్ద కథే నడుస్తోందా..? అసలు ఈ టవర్ల ద్వారా జగన్కు.. బిలియనీర్ ముకేష్ అంబానికి వచ్చే లాభమేంటి..? ఆంధ్రాను కాస్త జియో ఆంధ్రగా (Jio Andhra) మార్చడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారా..? ..
గుజరాత్ (Gujarat)లోని ధీరూభాయ్ అంబానీ (Dhirubhai Ambani) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(డీఏ - ఐఐసీటీ)- పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములలో
రాధిక మర్చంట్..ముఖేష్, నీతా అంబానీకి కాబోయే కోడలు..ముంబైలో నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో..
ఆసియా అపర కుబేరుడు ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆమె కొత్త కోణం ఇది...
విలాసవంతంగా జీవిస్తున్నప్పటికీ, ముఖేష్ అంబానీ తినడానికి ఇష్టపడే వాటిలో గుజరాతీ వంటకాలు ప్రముఖంగా ఉంటాయి.
సంపన్న వ్యక్తుల జాబితా ఎప్పుడూ ఆసక్తికరమే. అగ్రస్థానంలో ఎవరున్నారు?. ఎవరి సంపద పెరిగిగింది? ఇంకెవరి ఆస్తి తరిగింది? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలామంది ఉత్సుకత ప్రదర్శిస్తుంటారు. అలాంటివారి కోసం లేటెస్ట్ రిపోర్ట్ వచ్చేసింది...