Home » Monsoon
ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఏక్ పెడ్ మా కే నామ్'(అమ్మ పేరిట ఒక మొక్క) క్యాంపెయిన్ దేశ వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది 52 కోట్ల మొక్కలు నాటనుంది. 5 లక్షల ఎకరాలలో అటవీ విస్తీర్ణం పెరుగుదల ఒక అద్భుత విజయమని సీఎం..
హిమాచల్ ప్రదేశ్లో రుతుపవనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 72 మంది మృతి చెందారు. 40 మంది గల్లంతయ్యారు. 500 కి పైగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జూలై 7 వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా నేపథ్యంలో..
ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు, మూడు రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Monsoon Infections During Pregnancy: గర్భాధారణ సమయంలో సాధారణంగానే మహిళలు తరచూ రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడైతే వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం బ్యాక్టీరియా, దోమలు, ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల తీవ్ర వ్యాధులు సోకకూడదంటే కింది జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.
కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..
Parliament Monsoon session 2025 Dates: ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి. ఇంతలోనే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ప్రకటించింది. ఈ సమావేశాల్లో అనేక ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర రైతాంగానికి చల్లని కబురు ముందుగానే అందింది. సాధారణంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయంటారు. కానీ ఈసారి భిన్న వాతావరణం నెలకొని నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి.
దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. 16ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటం, ఈదురుగాలు తోడవడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు నెలకొన్నాయి.
Monsoon Enters: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సోమవారం రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.