Home » Money
Chanakya Niti In Telugu: కొన్ని వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన గొప్ప గొప్ప విషయాలు ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే గనుక మనిషులు విజయ పథంలో పరిగెత్తవచ్చు. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆయన మాటలు.. వజ్రాల కంటే విలువైనవి అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు ...
నోట్లు ఇచ్చి నాణేలు తీసుకోవడానికి సాధారణంగా కొంత కమిషన్ తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు చిల్లర చాలా అవసరం. ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా ఉచితంగా నాణేలు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజిస్టర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ తెలిపింది. యూపీఎస్ ఆపరేషనల్ వ్యవహారాలకు సంబంధించి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంట్ అథారిటీ త్వరలోనే నిబంధనలను విడుదల చేస్తుందని వెల్లడించింది.
ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు.
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం కొనసాగుతోంది. శుక్రవారం డాలర్తో 21 పైసలు నష్టపోయి మరో ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి రూ.85.48 వద్ద ముగిసింది.
Rich People: డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రిచ్ అవ్వాలంటే కష్టం, తెలివి, ఐడియాలే ఉంటే సరిపోదు.. ఈ 12 సూత్రాలు కూడా తెలియాలి.
ఆవు పేడలో భారీగా నోట్ల కట్టలు బయటపడిన ఉదంతం ఒడిసా రాష్ట్రంలో వెలుగుచూసింది.
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు.
మహిళల పొదుపు సొమ్మును వైసీపీ హయాంలో దిగమింగారు. ఐదేళ్లలో రూ.కోట్ల నిధులు స్వాహా చేశారు. అక్కాచెల్లెమ్మల సొమ్ముకు రక్షణగా నిలవాల్సిన డీఆర్డీఏ-వెలుగు ఉద్యోగులలో కొందరు ఈ అక్రమాలలో సూత్రధారులు, పాత్రధారులుగా మారారు. కళ్యాణదుర్గం, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో ఇటీవల వెలుగుచూసిన ఘటనలు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. లక్షల రూపాయల అక్రమాలకు పాల్పడినవారిపై డీఆర్డీఏ-వెలుగు అధికారులు...