Home » Moinabad farm house
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం గ్రామంలోని ఎస్కే రీట్రీట్ ఫాంహౌ్సలో అనుమతులు లేకుండా జరుగుతున్న పార్టీపై రాజేంద్రనగర్ పోలీసులు దాడి చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఓ ఫాంహౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు.
మెయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్ ఇచ్చిందని..
Moinabad Party Busted: రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ చేసుకుంటున్న 21 మంది యువతీ యువకులను ఎస్వీటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Farmhouse case investigation: ఫామ్హౌస్లో కోడిపందాల కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
Farmhouse Case: బీఆర్ఎస్ ఎమ్మెల్స పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు వివరణ ఇచ్చారు. మొయినాబాద్ ఫామ్హౌస్ కోడిపందాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్సీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చారు పోచంపల్లి.
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సీఎస్ రంగరాజన్పై ‘రామరాజ్యం’ అనే సంస్థ ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. రామరాజ్య స్థాపనకు కృషి చేయడం లేదంటూ దూషించారు.
మొయినాబాద్(Moinabad)లోని ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీ(Mujra Party)ని ఎస్ఓటీ పోలీసులు(SOT police) భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా: మొయినాబాద్ యువతి హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. సోమవారం పట్టపగలే యువతిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటల్లో కాలుతున్న యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసులో సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది.