Home » Moinabad farm house
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత మార్చి 14న రాత్రి రోహిత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ కేసులో కేదార్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కోర్టుకు తరలించారు. రెండు రోజుల కస్టడీ పూర్తి అవడంతో ముగ్గురు నిందితులను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై సోమవారం ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది.
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా ఒక ప్రముఖ డాక్టర్ను అదుపులోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఎంపీ మహేశ్కు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. విచారణ తర్వాత నిజాలు తెలుస్తాయని, టీడీపీ హై కమాండ్కి వివరణ ఇచ్చామని చెప్పారు.
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అజీజ్ నగర్లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడం వెనుక ప్రత్యేక కారణం ఉందని అనుమానిస్తున్నారు.
డ్రగ్స్ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.