Home » Mobile Phone
అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు తొందరగా ఛార్జింగ్ అయిపోతే బాగుండు అని కూడా అనిపిస్తుంది. ఈ నాలుగు టిప్స్ పాటిస్తే రాకెట్ స్పీడ్ లో ఛార్జింగ్ ఎక్కుతుంది
బైల్స్, కంప్యూటర్స్ మన జీవితంలో భాగమయిపోయాయి. టచ్స్ర్కీన్ల వినియోగం కూడా బాగా పెరిగింది. వీటి వల్ల మన చేతి వేళ్లపై అదనపు ఒత్తిడి పడుతోంది. ఈ ఒత్తిడి వల్ల ‘ట్రిగ్గర్ ఫింగర్’ అనే సమస్య వస్తోందని వైద్య నిపుణులు
ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఇతరులతో ఇంటరాక్షన్ తగ్గుతుంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించబోతుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా అనేక ఎలాక్ట్రానిక్ వస్తువలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనలేని వారికి బిగ్ బిలియన్ డేస్ సువర్ణవకాశంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. 5జీ నెట్వర్క్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి.
ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. 5జీ నెట్వర్క్తో పని చేసే స్మార్ట్ ఫోన్లు కొనడానికి వినియోగదారులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్స్ వాడి బోరింగ్గా ఫీలవుతున్నవారు 5జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
అత్యుత్తమ కెమెరా క్వాలిటీ ఉన్న మొబైల్ ఫోన్ కొనలానుకుంటున్నారా? అయితే ఈ ఇది మీ కోసమే. ఏకంగా 200 మెగా పిక్సల్ కెమెరా కల్గిన స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.
Motorola నుంచి ఎట్టకేలకు 5జీ ఫోన్ విడుదలైంది. మోటో జీ54 (Moto G54) పేరుతో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఏపీ విద్యాశాఖ (AP Education Department) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల (Mobile Phones) వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు..
అత్యవసర పరిస్థితులున్నప్పుడు నిమిషాల వ్యవధిలో ఫోన్ ఛార్జ్ అయితే ఎంతబాగుండో అనిపిస్తుంది. అది సాధ్యం కాదనుకుంటారు చాలామంది. కానీ నిమిషాల వ్యవధిలో మొబైల్ ఛార్జ్ అవడం సాద్యమే. ఈ ఒక్క సెట్టింగ్ తో..