• Home » Mizoram

Mizoram

Lalremruta Heart Attack: క్రికెట్‌లో విషాదం.. మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటుతో ప్లేయర్ మృతి

Lalremruta Heart Attack: క్రికెట్‌లో విషాదం.. మ్యాచ్ జరుగుతుండగా గుండెపోటుతో ప్లేయర్ మృతి

భారత క్రికెట్ లో విషాదం చోటుచేసుకుంది. మిజోరంకు చెందిన 38 ఏళ్ల లాల్రెమ్రుటా గుండెపోటుతో మృతి చెందాడు. మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే లాల్రెమ్రుటా మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల  విజేతలు వీరే

BY Election Results 2025: 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉపఎన్నికల విజేతలు వీరే

మిజోరాంలోని డంప ఉప ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్ తమ్గ్ లినా కేవలం 562 ఓట్ల ఆధిక్యంతో జోరం పీపుల్స్ మూమెంట్ అభ్యర్థిపై గెలిచారు. పంజాబ్‌లోని తరన్ తారన్ నియోజకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది.

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

PM Modi Visit Five States: మణిపూర్ సహా ఐదు రాష్ట్రల్లో మోదీ పర్యటన

ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్‌లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Amit Shah: గర్ల్ టాలెంట్‌కు ఫిదా అయిన అమిత్ షా.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి..

Amit Shah: గర్ల్ టాలెంట్‌కు ఫిదా అయిన అమిత్ షా.. స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన హోంమంత్రి..

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఏడేళ్ల చిన్నారి ప్రతిభకు ముగ్ధుడైన ఆయన..

Mizoram: రూ.42.38 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Mizoram: రూ.42.38 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్‌లో వెల్లడించారు.

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

Central Govt: వారికి రూ. 2లక్షలు ప్రకటించిన కేంద్రం

బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

Remal Cyclone: రెమాల్ తుపాను ప్రభావంతో 27 మంది మృతి..రూ.15 కోట్లు ప్రకటించిన సీఎం

ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.

National : కొండచరియలు, క్వారీ కూలి  27 మంది మృతి

National : కొండచరియలు, క్వారీ కూలి 27 మంది మృతి

రీమల్‌ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్‌ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు.

Mizoram : కొండచరియలు, గ్రానైట్‌ క్వారీ కూలి 27 మంది మృతి

Mizoram : కొండచరియలు, గ్రానైట్‌ క్వారీ కూలి 27 మంది మృతి

రీమల్‌ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్‌ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్‌ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండచరియలు ఇళ్లపై కూలి 10 మంది మృతి చెందగా

Delhi: రెండో ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు సుబేదార్ మృతి.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే

Delhi: రెండో ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు సుబేదార్ మృతి.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే

రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు సలహాలు, సూచనలు చేసి మిత్రరాజ్యాల విజయానికి దోహదపడ్డ సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొహిమా యుద్ధంలో ఆయన సూచనలు మిత్రరాజ్యాల దళాల విజయానికి దోహదపడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి