Home » Minister Satya Kumar
ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా..
సభ్య సమాజం తలదించుకొనేలా మాట్లాడి ఇతరుల మనసులను గాయపరిచిన వారు మూల్యం చెల్లించక తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
మహా కుంభమేళాలో పుణ్యస్నానం ద్వారా కలిగే అనుభవం అనిర్వచనీయమైనదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
వైద్య సేవలు, మందులు పంపిణీ వంటి అంశాలపై సమీక్షల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఆస్పత్రుల్లో తనిఖీ చేపట్టారు.
విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన 63 ఏళ్ల మహిళ రేణుక విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరణించారు.
సత్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శనివారం ఆయన నంద్యాల జిల్లా కేంద్రంలోని గురురాజా పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నికల్లో ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ అబద్దాలకు కొదవ లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
Satyakumar: కూటమి నేతల మధ్య దూరం అనే ప్రచారంపై స్పందించారు మంత్రి సత్యకుమార్. అదంతా దుష్ట్రచారం మాత్రమే అని స్ఫష్టం చేశారు. అంతా కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
క్లినికల్ సైకాలజీ కోర్సుల్ని ప్రారంభింస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్స్ వేదికగా తెలిపారు.