Home » Minister Narayana
Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో మే2వ తేదీన పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనుల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు.
Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణతో పాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్లో పర్యటిస్తోంది. రెండో రోజు సోమవారం మంత్రి బృందం పర్యటన కొనసాగుతోంది.
మంత్రివర్యులు నారాయణ బృందం గుజరాత్లో పర్యటించి, సర్ధార్ పటేల్ విగ్రహం, గిఫ్ట్ సిటీ, సబర్మతి రివర్ ఫ్రంట్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. అమరావతిలో భారీ విగ్రహాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గుజరాత్ ఆధారంగా అధ్యయనం చేస్తున్నారు
మంత్రి నారాయణ ఆది, సోమవారాల్లో గుజరాత్లో పర్యటించనున్నారు. మంత్రితో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు పర్యటనకు వెళ్తున్నారు.
అమరావతి నిర్మాణానికి సంబంధించి గుజరాత్లోని పలు ప్రాంతాలను మంత్రి నారాయణ బృందం పరిశీలించనుంది. బృందం సర్ధార్ వల్లభాయ్పటేల్ విగ్రహం, గిఫ్ట్సిటీ, సబర్మతి రివర్ఫ్రంట్ను సందర్శించనుంది,
Minister Narayana: ఏపీవ్యాప్తంగా స్వచ్చాంధ్ర - స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇ - వేస్ట్ సేకరణ భారీగా చేయాలని సూచించారు.
ఈనెల 19న 'ఇ-చెక్' థీమ్తో స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు
Amaravati Development Plan: రాజధానికి భూములిచ్చిన రైతులు అపోహ పడాల్సిన పనేం లేదని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్తో మూడేళ్లలో అమరావతి నిర్మణాన్ని పూర్తి చేస్తామన్నారు.