Home » Minister Narayana
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్ కుల్శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.
Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
రాజధాని అమరావతిలో రూ.2,723 కోట్లతో ఎల్పీఎస్ జోన్-7, జోన్-10 లేఅవుట్ల రోడ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంస్తో పని లేకుండా ...
Andhrapradesh: నిరుపేదలకు మంచి ఇళ్లు కట్టాలని, ప్రతి మహిళ కుటుంబంతో ఆనందంగా ఉండేలా చూడాలని సీఎం చెప్పారని మంత్రి నారాయణ అన్నారు. దీనికోసం అనేక ఆలోచనలు చేసి ప్రాజెక్టును సీఎంకు ఇచ్చామని.. ఆయన కట్టమని అప్పట్లోనే ఆదేశాలు ఇచ్చారన్నారు. 7 లక్షల 1 వెయ్యి 481 ఇళ్లు కేంద్రం ఇవ్వగా వాటిలో 5 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతి ఇచ్చామని..
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని మూడు నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి, ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తిచేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు.
రాజధాని పరిధిలో రహదారుల నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉందని మంత్రి నారాయణ తెలిపారు.రాజధానిలో నిర్మాణాల కోసం ఇప్పటికే రూ. 21 వేల కోట్ల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు.