Home » Minister Narayana
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామని చెప్పారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని, దానికి అనుగుణంగా నిబంధనలు సరళతరం చేస్తున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు.
Andhrapradesh: రెరాపై వరుసగా ఫిర్యాదులు వెల్లవత్తడంతో మంత్రి నారాయణ స్పందించారు. రెరా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్ కుల్శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.
Pemmasani Chandra Sekhar :అమరావతిని జగన్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని ద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో రోడ్లనిర్మాణ పనులు మూలన పడ్డాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
రాజధాని అమరావతిలో రూ.2,723 కోట్లతో ఎల్పీఎస్ జోన్-7, జోన్-10 లేఅవుట్ల రోడ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
పట్టణాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సీఎఫ్ఎంస్తో పని లేకుండా ...