• Home » Minister Nara Lokesh

Minister Nara Lokesh

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu 2025: కార్యకర్తలే నాకు స్ఫూర్తి: మంత్రి లోకేష్

TDP Mahanadu: పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. మనకు ప్రతిపక్షం కొత్త కాదని.. అధికారం కొత్తకాదన్నారు.

Ashok Gajapathi Raju: వైసీపీ హయాంలో నారా లోకేష్ ధైర్యంగా పోరాడారు

Ashok Gajapathi Raju: వైసీపీ హయాంలో నారా లోకేష్ ధైర్యంగా పోరాడారు

సీఎం చంద్రబాబు విజనరీ ఉన్ననేత.. ఆయన పార్టీని ముందుకు నడిపారని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కొనియాడారు. చంద్రబాబుతో పాటు తాము అందరం పార్టీని వైసీపీ నుంచి కాపాడామని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

Bhuvaneswari: ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..

Bhuvaneswari: ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..

Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

Lokesh On Kumki Elephants: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి లోకేష్ అభినందించారు.

Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం

Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం

Minister Lokesh: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం

AP Teachers Unions: ఏపీ ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో సమావేశమయ్యారు.

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Minister Lokesh: 2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.

Mahanadu 2025: మహానాడు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే

Mahanadu 2025: మహానాడు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచంటే

Mahanadu 2025: టీడీపీ మహానాడు తేదీలు ఖరారయ్యాయి. మహానాడు నిర్వహణపై మంత్రి లోకేష్ ఆధ్వరంలో మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహానాడు‌ను ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా చర్చించారు.

 Minister Nara Lokesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Minister Nara Lokesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి

Road Accident: బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రాలీని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతిచెందారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: వీర జవాన్ మురళీ ఫ్యామిలీకి బాలయ్య అండ.. నెల జీతాన్ని

Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి