Home » MIM
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.
జిల్లాలో మరోసారి ఎంఐఎం, బీజేపీ నేతల(MIM , BJP Leaders) మధ్య ఘర్షణ జరిగింది. కరీంనగర్(Karimnagar)లో బండి సంజయ్(Bandi Sanjay) పర్యటించారు. ఈ సందర్భంలో కొంతమంది ఎంఐఎం నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.
బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM) ఒక్కటేనని సీపీఐ నేత నారాయణ(Narayana) వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.
లోక్సభలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి స్పందించారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని... అది బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల అంతర్గత వ్యవహారమని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హిందూ ఏక్తా యాత్ర (Hindu Ekta Yatra) ఎవరికీ వ్యతిరేకం కాదని బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ప్రకటించారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ ...