Home » MIM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఈ పేరు వినగానే ధనవంతులే గుర్తుకు వస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో పేద,
విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇన్స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.
జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ ( Modi Govt ) 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.
గోషామహల్ నుంచి తాను పోటీ చేస్తానంటే ఎఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తనకు టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఖాజా బిలాల్ ( Khaza Bilal ) సంచలన ఆరోపణలు చేశారు.
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాదంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నాంపల్లి బజార్ఘాట్ అగ్నిప్రమాద స్థలి వద్ద కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
Telangana Elections: తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని.. ఎన్నికల ప్రచారం జోరుగా చేస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని.. బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్టే అంటూ హస్తం నేతలు విమర్శలు చేస్తున్నారు.