• Home » MIM

MIM

TS Polling: చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ

TS Polling: చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం ఘర్షణ

పాతబస్తీలోని హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి సోదరుడు సలీంపై ఎంఐఎం నాయకులు దాడి చేశారు.

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

Hyderabad: ఎంఐఎం అభ్యర్థి అత్యుత్సాహం.. ఓటర్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు

యాకుత్‌పురా నియోజకవర్గం(Yakutpura Constituency)లో పోలింగ్‌ స్లిప్‌లపై పార్టీ గుర్తు ప్రచురించి ఓటర్లకు పంచడం దుమారాన్ని

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

TS ELECTION : హైదారాబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తల దాడి

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంజుమ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈరోజు మురాద్‌నగర్‌లో ఎలక్షన్ పోలింగ్ రోజు ఏజెంట్స్ కోసం వెతుకుతున్న క్రమంలో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

Amit Shah : ఉగ్రవాదులకు అడ్డాగా రాజేంద్రనగర్

రాజేంద్రనగర్ ( Rajendranagar ) రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అమిత్ షా అన్నారు.

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

Akbaruddin Owaisi : ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం గెలుపు ఖాయం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ గెలుపు ఖాయమని మజ్లిస్ పార్టీ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) స్పష్టం చేశారు.

MIM: జూబ్లీహిల్స్‌పై ఎంఐఎం గురి.. రేపోమాపో నియోజకవర్గానికి అక్బరుద్దీన్‌

MIM: జూబ్లీహిల్స్‌పై ఎంఐఎం గురి.. రేపోమాపో నియోజకవర్గానికి అక్బరుద్దీన్‌

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ఈ పేరు వినగానే ధనవంతులే గుర్తుకు వస్తారు. కానీ ఈ నియోజకవర్గంలో పేద,

Lakshman: పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారు

Lakshman: పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారు

విధుల్లో ఉన్న పోలీస్ అధికారిపై ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ దురుసుగా ప్రవర్తించారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ( Lakshman ) అన్నారు.

MIM: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

MIM: సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ఎంఐఎం నేతలు

సీఈఓ వికాస్ రాజ్‌ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ‌పై కేసు నమోదు‌పై కౌంటర్ ఫిర్యాదు చేశారు.

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై సంతోష నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇన్‌స్పెక్టర్ శివచంద్రపై అక్బరుద్దీన్ అభ్యంతరకర వాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విధులకు ఆటంకం కలిగించడం, వ్యక్తిగతంగా దూషించడంతో పలు సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు.

Amit Shah:  తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది

Amit Shah: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది

జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ ( Modi Govt ) 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి