• Home » Military

Military

 Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

భారత సైన్యం కోసం డీఆర్‌డీవో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది, దీని ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం చేస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

Indian Army Retaliation: తడబాటు లేదు గడబిడా లేదు

Indian Army Retaliation: తడబాటు లేదు గడబిడా లేదు

ఉగ్రదాడులకు భారత్‌ గట్టి ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరు సహా పాక్‌ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.పాక్‌ అణు బెదిరింపులను లెక్కచేయకుండా 80 కిలోమీటర్ల లోపలికి చొరబడి భారత సైన్యం ఘాటుగా దాడి చేసింది.

Operation Sindoor: యుద్ధ  బీభత్సం

Operation Sindoor: యుద్ధ బీభత్సం

భారత్‌పై పాక్‌ బుధవారం అర్ధరాత్రి రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో భారత గగనతల రక్షణ వ్యవస్థ సకాలంలో ప్రతిస్పందించి ప్రమాదాన్ని తిప్పికొట్టింది. ప్రతిగా భారత్‌ పాక్‌లోని 9 నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థలపై విజృంభించింది.

 Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ

భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్‌ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగామియుద్ధానికి సిద్ధం

Gaganyaan Mission: గగన్‌యాన్‌ వ్యోమగామియుద్ధానికి సిద్ధం

గగన్‌యాన్‌ వ్యోమగామి అజిత్‌ కృష్ణన్‌ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా అజిత్‌తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.

PM Modi: సిద్ధమా

PM Modi: సిద్ధమా

భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రధాని మోదీ సైనిక స్థావరాల భద్రత, సమాచార సమన్వయంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

India Karachi Port Attack: కరాచీ పోర్టు తగలబడిన వేళ

India Karachi Port Attack: కరాచీ పోర్టు తగలబడిన వేళ

1971 యుద్ధ సమయంలో భారత్‌ కిల్లర్‌ స్క్వాడ్రన్‌ ద్వారా కరాచీ పోర్టుపై విరుచుకుపడింది. పాక్‌ నేవీ నౌకలు, ఆయుధ రవాణా నౌకలు నాశనమయ్యాయి.

Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాక్ నిఘా...రైల్వే శాఖ అప్రమత్తం

Indian Railways: భారత సైనిక రైళ్ల కదలికలపై పాక్ నిఘా...రైల్వే శాఖ అప్రమత్తం

సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.

Sindhur Operation: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

Sindhur Operation: పాక్‌ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో  యువ జవాన్‌ మృతి

Chittoor : ఉగ్రవాదుల కాల్పుల్లో యువ జవాన్‌ మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌(29) ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి