Home » Military
భారత నావికా దళం కరాచీ, ఓమ్రారా పోర్టులపై బ్రహ్మోస్ క్షిపణులతో ఘాటు దాడి చేసింది. పాకిస్థాన్కు చెందిన 10-12 నౌకలు ధ్వంసమవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
గగన్యాన్ వ్యోమగామి అజిత్ కృష్ణన్ను తిరిగి వాయుసేన పిలిపించింది. 2027లో గగన్యాన్ మిషన్లో భాగంగా అజిత్తోపాటు ఇతర వైమానిక దళ అధికారులు కూడా ఎంపికయ్యారు.
భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రధాని మోదీ సైనిక స్థావరాల భద్రత, సమాచార సమన్వయంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.
1971 యుద్ధ సమయంలో భారత్ కిల్లర్ స్క్వాడ్రన్ ద్వారా కరాచీ పోర్టుపై విరుచుకుపడింది. పాక్ నేవీ నౌకలు, ఆయుధ రవాణా నౌకలు నాశనమయ్యాయి.
సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే శాఖ తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈనెల 6న జారీ చేసింది.
పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. మొత్తం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్ కార్తీక్(29) ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
భారత గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా కీలక ముందడుగు పడింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో... రష్యా గగనతలానికి రక్షణ వలయంగా నిలుస్తున్న....
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. భద్రతా సిబ్బంది, వలస కూలీలపై ముష్కరులు గత కొంత కాలంగా కాల్పులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు.