Home » Meghalaya
మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్లిన భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. నవ వధువు సోనమ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.
పెళ్లైన ఓ కొత్త జంట హనీమూన్ ట్రిప్కు మేఘాలయ వెళ్లిన విషాద ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన రాజా రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఓ సినిమా రాబోతుంది.
గతంలో బంగారం, వెండి సహా అనేక రకాల వస్తువులు మాయం కావడం గురించి విన్నాం. కానీ వేల టన్నుల బొగ్గు మాయమైన సంఘటన గురించి తెలుసా. ఇక్కడ తెలుసుకుందాం పదండి.
Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.
మేఘాలయ మర్డర్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న షిల్లాంగ్ పోలీసులు, సోనమ్ స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన షిలోమ్ జేమ్స్ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్లోని రత్లాం అనే ప్రాంతానికి చేరుకున్నారు.
హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది.
సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.
సోనమ్, రాజా కుష్వాహలను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తుషార్ చందా ఆదేశించారు. జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని ఇన్వెస్టిగేటింగ్ అధికారి కోరగా, నిందితుల కస్టడీని పోలీసులు కోరలేదు.
మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్ జిల్లాలో రాజాపై దాడి చేసి హత్య చేశారు. వీ సావ్డాంగ్ జలపాతం సమీపంలో అతని మృతదేహాన్ని విసిరేశారు. పది రోజుల తర్వాత అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.