• Home » Meghalaya

Meghalaya

ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..

ఘోర ప్రమాదం.. 16 మంది మృతి..

మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

Earthquake: అస్సామ్, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Earthquake: అస్సామ్, త్రిపుర రాష్ట్రాల్లో భూప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రంలో భూప్రకంపనలు సంభవించాయి. అస్సామ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లోని వేరు వేరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్సీఎస్ పేర్కొంది.

Meghalaya murder: మేఘాలయ మర్డర్.. ఇంకా తెలీని సోనమ్ ఆచూకీ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

Meghalaya murder: మేఘాలయ మర్డర్.. ఇంకా తెలీని సోనమ్ ఆచూకీ.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్

మేఘాలయ మర్డర్ కేసు మిస్టరీ వీడడం లేదు. కొత్తగా పెళ్లయి మేఘాలయకి హనీమూన్ కోసం వెళ్లిన భర్త రాజా రఘువంశీని కిరాతకులు కత్తితో పొడిచి చంపి లోయలో పడేశారు. నవ వధువు సోనమ్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు.

Raja Raghuvanshi Murder Case: భర్త రఘువంశీ హత్యకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే నిజాలు..

Raja Raghuvanshi Murder Case: భర్త రఘువంశీ హత్యకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? ఛార్జ్‌షీట్‌లో విస్తుపోయే నిజాలు..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో అసలు నిందితులు ఎవరో వెల్లడైంది. భర్త రాజా రఘువంశీని హత్య చేసేందుకు సోనమ్ ఎలా ప్లాన్ చేసింది? హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను షిల్లాంగ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Honeymoon in Shillong: మేఘాలయ హనీమూన్ ట్రిప్‌ రాజా రఘువంశీ నిజ జీవితం ఆధారంగా మూవీ

Honeymoon in Shillong: మేఘాలయ హనీమూన్ ట్రిప్‌ రాజా రఘువంశీ నిజ జీవితం ఆధారంగా మూవీ

పెళ్లైన ఓ కొత్త జంట హనీమూన్ ట్రిప్‌కు మేఘాలయ వెళ్లిన విషాద ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో చనిపోయిన రాజా రఘువంశీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఓ సినిమా రాబోతుంది.

Coal Missing: 4 వేల టన్నుల బొగ్గు వానలో కొట్టుకుపోయిందా.. మంత్రి వ్యాఖ్యలు వైరల్

Coal Missing: 4 వేల టన్నుల బొగ్గు వానలో కొట్టుకుపోయిందా.. మంత్రి వ్యాఖ్యలు వైరల్

గతంలో బంగారం, వెండి సహా అనేక రకాల వస్తువులు మాయం కావడం గురించి విన్నాం. కానీ వేల టన్నుల బొగ్గు మాయమైన సంఘటన గురించి తెలుసా. ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Raja Raghuvanshi Case: హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

Raja Raghuvanshi Case: హనీమూన్ మర్డర్ కేసు.. ఇద్దరికి బెయిల్ ఇచ్చిన కోర్టు..

Raja Raghuvanshi Case: మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన నెల రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. భార్య సోనమ్ తన ప్రియుడికోసం రాజాను చంపింది. మేఘాలయకు హనీమూన్‌కు తీసుకెళ్లి ప్రాణాలు తీసింది.

Meghalaya Honeymoon Murder: మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్

Meghalaya Honeymoon Murder: మేఘాలయ మర్డర్ కేసులో మరో ట్విస్ట్

మేఘాలయ మర్డర్ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న షిల్లాంగ్ పోలీసులు, సోనమ్ స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన షిలోమ్ జేమ్స్‌ను వెంటబెట్టుకుని మధ్యప్రదేశ్‌లోని రత్లాం అనే ప్రాంతానికి చేరుకున్నారు.

Raja Raghuvanshi murder case: మురుగుకాలువలో మారణాయుధం.. మరో కీలక ఆధారం లభ్యం

Raja Raghuvanshi murder case: మురుగుకాలువలో మారణాయుధం.. మరో కీలక ఆధారం లభ్యం

హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది.

Raja Raghuvanshi Murder case: కీలక మలుపు.. సెక్యూరిటీ గార్డ్, ప్రాపర్టీ డీలర్ అరెస్టు

Raja Raghuvanshi Murder case: కీలక మలుపు.. సెక్యూరిటీ గార్డ్, ప్రాపర్టీ డీలర్ అరెస్టు

సిలోమె జేమ్స్ అనే ప్రాపర్టీ డీలర్‌‌ను దేవాస్ జిల్లా భౌంరసా టోల్ గోట్ వద్ద సిట్ టీమ్ శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు ఈస్ట్ ఖాసి హిల్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ సిమ్ తెలిపారు. భోపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సిమ్‌ను పట్టుకున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి