Home » Medical News
రాష్ట్రవ్యాప్తంగా 202 ప్రభుత్వ ఆస్పత్రులకు దశలవారీగా బ్రాండింగ్ చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలిదశలో 84 ఆస్పత్రులను ఎంపిక చేశారు. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్బీ నగర్, సనత్నగర్, అల్వాల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి.
నల్గొండ జిల్లాలో నకిలీ వైద్యులుగా చెలామణి అవుతున్న వారిపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝులిపించింది.
మెదడులో ఏర్పడే క్యాన్సర్ కణితులకు శస్త్రచికిత్స లేకుండా చికిత్స చేసే గామా నైప్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించి గామా నైఫ్ సెంటర్ను గురువారం కిమ్స్ ఆస్పత్రిలో ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో పాటు వివిధ అంశాలపై వారంలో వివరణ ఇవ్వాలంటూ తాజాగా ఈమెయిల్స్ పంపింది.
హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎ్సఐ ఆస్పత్రిలో త్వరలోనే ఆటోమేటెడ్ టోకెన్ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆస్పత్రి డెవల్పమెంట్ మెంబర్, మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ తెలిపారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మృతదేహాల కొరత తీవ్రంగా ఉంది. నిరుపేదల మృతదేహాలను లక్ష రూపాయలకూ కొనుగోలు చేస్తూ దందా జరుగుతోంది.
నిత్యం వినియోగించే 300 రకాల బ్రాండెడ్ ఔషధాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలకు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5 రకాల ఔషదాల్లో ...
ఆపరేషన్ సిందూర్లో అవసరమైతే తమ వంతు పాత్ర పోషిస్తామని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్కు దీటుగా బదులిస్తున్న మన సైన్యానికి వైద్య సేవలందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు ర్యాంకింగ్ ఇవ్వాలనే యోచనతో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఉంది.