Home » Marathi
మరాఠా రిజర్వేషన్ ఆందోళన తీవ్రమవుతుండటంతో దీనిపై ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి ముందు ఓబీసీ కమిషన్ సర్వే రిపోర్టుపై చర్చిందేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేయనున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ