• Home » Maoist Encounter

Maoist Encounter

 Maoist Party Leadership: కొత్త దళపతి ఎవరు

Maoist Party Leadership: కొత్త దళపతి ఎవరు

సీపీఐ మావోయిస్టుల కొత్త ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వేణుగోపాల్‌, రాజన్‌లలో ఒకరు లేదా గణపతికే మళ్లీ బాధ్యతలు ఇవ్వవచ్చని చర్చ సాగుతోంది.

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

Dandakaranya Encounters: వెన్ను విరిగినట్టే

ఒకే ఏడాదిలో 540 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమవడం, దళపతిని కోల్పోవడం మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారింది. డ్రోన్ల ఆధారిత సాంకేతిక యుద్ధంతో కేంద్ర బలగాలు ఆధిపత్యం చాటుతున్నాయి.

Nambala Keshav Rao Encounter: మావోయిస్టు చీఫ్‌ ఎన్‌కౌంటర్‌

Nambala Keshav Rao Encounter: మావోయిస్టు చీఫ్‌ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 26 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు.

Nambala Keshava Rao Maoist Rise: సిక్కోలులో పుట్టి.. అంచెలంచెలుగా.. అగ్రస్థానానికి

Nambala Keshava Rao Maoist Rise: సిక్కోలులో పుట్టి.. అంచెలంచెలుగా.. అగ్రస్థానానికి

శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో పుట్టిన నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. అలిపిరి దాడి సహా 27 దాడుల్లో కీలకపాత్ర పోషించిన ఆయన మిలటరీ వ్యూహాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందారు.

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్‌‌లో 28 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్‌‌లో 28 మంది మృతి.. మరికొందరికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి.

కర్రెగుట్టల్లో 31 మంది  మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులుతెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు.

Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్

Maoists: ఆపరేషన్ కగార్‌పై మావోయిస్టులు లేఖ.. ఛత్తీస్‌ఘడ్ డీజీపీ ప్రెస్ మీట్

చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరుతూ మరో లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్‌లోని మారేడుబాకలో సోమవారం మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు.

Maoists: అడవిలో రక్తపుటేరులు

Maoists: అడవిలో రక్తపుటేరులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అడవుల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు, లంకపల్లి అడవుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్‌ పోలీసులు కూంబిం గ్‌ చేస్తుండగా..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Warangal: తెలంగాణ సరిహద్దుల్లో రక్తపుటేర్లు.. ముగ్గురు పోలీసులు మృతి..

Maoists: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నక్సల్స్ తూటాలకు బలైన పోలీసుల అంత్యక్రియలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి