• Home » Manish Sisodia

Manish Sisodia

Manish Sisodia: సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు.. మనీష్ సిసోడియా బెయిల్ పై సీబీఐ కామెంట్స్..

Manish Sisodia: సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు.. మనీష్ సిసోడియా బెయిల్ పై సీబీఐ కామెంట్స్..

దిల్లీ మద్యం కుంభకోణం ( Delhi Liquor Case ) కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ను వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ న్యాయవాది రూస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

దేశ రాజధాని ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా మధ్యంతర బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ పిటిషన్‌ను కాసేపట్లో పిటిషన్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు..

Delhi Liquor Scam: దిల్లీ మద్యం కేసు.. మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు..

దిల్లీ మద్యం కేసులో అరెస్టైన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు.

Arvind Kejriwal arrest: జైల్లో కీలకనేతలు.. ఆప్‌ను నడిపించేదెవరు?

Arvind Kejriwal arrest: జైల్లో కీలకనేతలు.. ఆప్‌ను నడిపించేదెవరు?

అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు పంపించింది. మద్యం విధానం కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని కేజ్రీకి ఈడీ సమన్లు ఏడోసారి సమన్లు పంపించింది. ఈ నెల 26న హాజరు కావాలని సూచించింది.

Delhi Excise Policy: సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకూ పొడిగింపు

Delhi Excise Policy: సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ డిసెంబర్ 11 వరకూ పొడిగింపు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని డిసెంబర్ 11వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పొడిగించింది. నిందితులపై పలు డాక్యుమెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.

Manish Sisodia: జైలు నుంచి ఇంటికి సిసోడియా.. 6 గంటల పాటు కోర్టు అనుమతి

Manish Sisodia: జైలు నుంచి ఇంటికి సిసోడియా.. 6 గంటల పాటు కోర్టు అనుమతి

లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శనివారంనాడు కోర్టు అనుమతితో తన నివాసానికి వెళ్లారు. న్యూరోలాజికల్ సమస్యతో బాధపడుతున్న భార్యను చూసేందుకు, 6 గంటల సేపు అక్కడ ఉండేందుకు సిటీ కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది.

Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు

Manish Sisodia: సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు చుక్కెదురు

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కుదురైంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మనీష్ సిసోదియా కస్టడీ పొడగించిన కోర్టు

Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మనీష్ సిసోదియా కస్టడీ పొడగించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్ ను నవంబర్ 22వరకు పొడగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Delhi liquor scam: మనీష్ సిసోడియా బెయిలు అభ్యర్థనపై సుప్రీం తీర్పు రిజర్వ్..

Delhi liquor scam: మనీష్ సిసోడియా బెయిలు అభ్యర్థనపై సుప్రీం తీర్పు రిజర్వ్..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిలు అభ్యర్థనపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారంనాడు రిజర్వ్ చేసింది. సిసోడియో దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిలు పిటిషన్లపై ఇరువర్గాల వాదనలను సుప్రీం ధర్మాసనం వింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి