• Home » Manda Krishna Madiga

Manda Krishna Madiga

TG Politics: ఆ విషయంలో రేవంత్‌ సర్కాకు మందకృష్ణ వార్నింగ్

TG Politics: ఆ విషయంలో రేవంత్‌ సర్కాకు మందకృష్ణ వార్నింగ్

రేవంత్‌ పాలన మీద మాదిగల తిరుగుబాటు ఎలా ఉంటుందో భవిష్యత్‌లో చూపిస్తామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ(Manda Krishna Madiga) హెచ్చరించారు. మాదిగలను రెచ్చగొడితే.. జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ చేయించింది డూప్లికేట్ యుద్ధమేనని ఎద్దేవా చేశారు.

TG News: హై కమాండ్‌కు ఆ విషయంపై లేఖ రాశా.. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

TG News: హై కమాండ్‌కు ఆ విషయంపై లేఖ రాశా.. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగలను బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు వాడుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రెండున్నర దశాబ్దాలుగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వర్గీకరణ పేరుతో మాదిగల హక్కులను మోసం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.

AP Politics: ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దుతు

AP Politics: ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దుతు

ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, బీజేపీ జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు.

Manda Krishna Madiga: దొరల పాలన పోయి, పటేళ్ల పాలన వచ్చినట్లు కావద్దు

Manda Krishna Madiga: దొరల పాలన పోయి, పటేళ్ల పాలన వచ్చినట్లు కావద్దు

తెలంగాణ ప్రజలు ఆకలినైన భరిస్తారు కానీ, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతామంటే సహించరు.. అందుకే నియంతృత్వం

Manda krishna: కేసీఆర్ అహంకారంపై ఈటల గెలిచారు

Manda krishna: కేసీఆర్ అహంకారంపై ఈటల గెలిచారు

తెలంగాణను తమ జాగీరుగా భావిస్తున్న కేసీఆర్‌ను (Cm kcr) ఓడించడానికి బీజేపీ అభ్యర్థి ఈటల గజ్వేల్‌కు వచ్చారు.

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

Telangana Elections: రఘునందన్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ

Telangana Elections: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక పట్టణంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రోడ్ షోలో పాల్గొన్నారు.

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం.

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi : తెలంగాణకు విచ్చేస్తున్న మోదీ.. అందరి చూపు ప్రధాని ప్రసంగంపైనే.. ఊహించని ప్రకటన ఉంటుందా..!?

PM Modi Telangana Tour : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం నాడు (నవంబర్-11న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ‘మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు ప్రధాని హాజరుకాబోతున్నారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి