• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: పునర్విభజనతో ద క్షిణాదికి తీవ్ర అన్యాయం

Mahesh Kumar Goud: పునర్విభజనతో ద క్షిణాదికి తీవ్ర అన్యాయం

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనిపలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Mahesh Kumar Goud: ఆనాడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా?

Mahesh Kumar Goud: ఆనాడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా?

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నేతలు బంగారం లాంటి భూములను విక్రయించినప్పుడు బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mahesh Kumar Goud: సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?

Mahesh Kumar Goud: సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?సన్నబియ్యం కేంద్రమే ఇస్తే.. దేశమంతా ఎందుకివ్వట్లేదు?

తెలంగాణలో కేంద్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు.

Mahesh Kumar Goud: యూత్‌ కాంగ్రెస్‌ రక్షణ కవచంలా ఉండాలి

Mahesh Kumar Goud: యూత్‌ కాంగ్రెస్‌ రక్షణ కవచంలా ఉండాలి

కాంగ్రెస్‌ పార్టీకి ప్రభుత్వానికి యూత్‌ కాంగ్రెస్‌ రక్షణ కవచంలా పని చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సూచించారు. కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో  ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ నేతలు కలిసి చర్చించారు. ఈ మేరకు టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. వారిపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. వారిపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల్లో మైహోం భవనాలు కట్టారని... అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అక్కడ రోడ్లు వేశారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ బినామీలకు భూములు ఇచ్చేపుడు వన్య ప్రాణులు కనపడలేదా అని నిలదీశారు.

Mahesh Kumar Goud: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ

Mahesh Kumar Goud: రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మనుగడ

రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే దేశ మనుగడ సాధ్యమని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

Mahesh Goud: బీజేపీతో జతకట్టినా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదు

Mahesh Goud: బీజేపీతో జతకట్టినా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదు

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌ అయిందని, కేసీఆర్‌.. పగటి కలలు మానుకుంటే మంచిదని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. సింగిల్‌గా కాదు.. ఆ పార్టీ బీజేపీతో జతకట్టినా అధికారం మళ్లీ కాంగ్రె్‌సదేనని స్పష్టం చేశారు.

Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ చరిత్రాత్మకం

Mahesh Kumar Goud: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ చరిత్రాత్మకం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్పీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అభివర్ణించారు.

Mahesh Kumar Goud: దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడు

Mahesh Kumar Goud: దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడు

కాంగ్రెస్‌ తల్లి, రాహుల్‌ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్‌ చేస్తామంటూ కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని, దమ్ముంటే విగ్రహాలపై చెయ్యేసి చూడాలని, కాంగ్రెస్‌ కార్యకర్తలు మీ బట్టలూడదీసి కొడతారని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి