• Home » Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

BC Reservation: గవర్నర్‌కు కాంగ్రెస్‌ బీసీ నేతల ధన్యవాదాలు

BC Reservation: గవర్నర్‌కు కాంగ్రెస్‌ బీసీ నేతల ధన్యవాదాలు

రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ ఉభయ సభలు చేసిన బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు కాంగ్రెస్‌ బీసీ వర్గం నేతలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Caste Census: తెలంగాణ సర్కార్‌ విజయం

Caste Census: తెలంగాణ సర్కార్‌ విజయం

జనాభా లెక్కలతో పాటే కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడంపై పలువురు రాజకీయ నేతలు, బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

Mahesh Kumar Goud: అది విస్కీ బాటిళ్ల మీటింగ్‌!

Mahesh Kumar Goud: అది విస్కీ బాటిళ్ల మీటింగ్‌!

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. అది విస్కీ బాటిళ్ల మీటింగ్‌. ఆ సభలో జనం కంటే విస్కీ బాటిళ్లే ఎక్కువగా కనిపించాయి. అందుకే ఆ సభకు మహిళలు పెద్దగా రాలేదు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

Mahesh Goud: ప్రజల సొత్తుని అన్నిరంగాల్లో దోచుకున్నారు..కేసీఆర్‌పై మహేష్‌ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Mahesh Goud: ప్రజల సొత్తుని అన్నిరంగాల్లో దోచుకున్నారు..కేసీఆర్‌పై మహేష్‌ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Mahesh Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొత్తుని కేసీఆర్ కుటుంబం అన్నిరంగాల్లో దోచుకుందని మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.

Mahesh Kumar Goud: లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

Mahesh Kumar Goud: లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ లిక్కర్‌ దందాలు చేసే కవితకు, త్యాగాల కుటుంబానికి చెందిన రాహుల్‌ గాంధీ పేరెత్తే నైతిక అర్హత లేదని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణలో దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండడంపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: ప్రజలు కేంద్రంగా సంక్షేమం, అభివృద్ధి: భట్టి

Bhatti Vikramarka: ప్రజలు కేంద్రంగా సంక్షేమం, అభివృద్ధి: భట్టి

తెలంగాణలో ప్రజలే కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ప్రజలు కేంద్రంగానే పరిపాలన సాగి స్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భారత్‌ సదస్సులో ఆయన మాట్లాడారు.

Minister Ponnam Prabhakar: భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ

Minister Ponnam Prabhakar: భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీ

Minister Ponnam Prabhakar: భారత్ సమ్మిట్ హైదరాబాద్ ఇమేజ్ పెంచుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెట్టుబడులకు, ఇండస్ట్రియల్ రంగానికి హైదరాబాద్ ఎలా ఉపయోగపడుతుందో భారత్ సదస్సు డిక్లరేషన్‌లో ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Bhatti Vikramarka: ఆ మూడు రంగాలకు.. రాష్ట్రం అనుకూలం

Bhatti Vikramarka: ఆ మూడు రంగాలకు.. రాష్ట్రం అనుకూలం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి లైఫ్‌ సైన్సెస్‌, టూరిజం, ఐటీ వంటి రంగాలు ఎంతో అనుకూలమని, విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Mahesh Kumar Goud: తెలంగాణలో పూర్తి స్థాయిలో టీపీసీసీ  ప్రక్షాళన

Mahesh Kumar Goud: తెలంగాణలో పూర్తి స్థాయిలో టీపీసీసీ ప్రక్షాళన

Mahesh Kumar Goud: టీపీసీసీ ప్రక్షాళనపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో జరుగుతున్న జై బాపు, జై భీమ్ కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారని చెప్పారు. పార్టీ పటిష్టతకు సంస్థాగత నిర్మాణం చాలా కీలకమని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం

TG News: నిజామాబాద్ రైతు మహోత్సవ సభలో గందరగోళం

Rythu Mahotsava Sabha: నిజామాబాద్‌లో సోమవారం నాడు రైతు మహోత్సవ సభ జరిగింది. ఈ సభకు హెలికాప్టర్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ వచ్చారు. ఈ సమయంలో హెలికాప్టర్‌ నుంచి వచ్చిన గాలితో సభ స్వాగత తోరణాలు కూలడంతో కొంతసేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి