Home » Mahabubnagar
నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో కష్టపడిన వారికి అన్యాయం చేసిందని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.
నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy) 12 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నాగర్ కర్నూల్ ఇన్చార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ ఆచారి(Dilip Achari) ఆరోపించారు.
అవును.. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్యనేతలు, సీనియర్లంతా డుమ్మా కొట్టారు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్నగర్ జిల్లాకు రానున్న మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. బేగంపేట్ ఎయిర్పోర్టుకు బదులుగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రధాని రానున్నారు.
యశ్వంతపుర - కాచిగూడ(Yeswantapura - Kachiguda)ల మధ్య వందేభారత్ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు
సీఎం కేసీఆర్(CM KCR) హడావుడి ప్రారంభించి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru - Rangareddy Project) నుంచి వచ్చే నీటిని రెండు గంటల పాటే విడుదల చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి(Nagam Janardhan Reddy) వ్యాఖ్యానించారు.
బెంగళూరులోని యశ్వంతపుర - హైదరాబాద్లోని కాచిగూడ(Yeswantapura in Bengaluru - Kachiguda in Hyderabad) రైల్వేస్టేషన్ల
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru Ranga Reddy Lift Scheme) కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఎంతో శ్రమించిందని సీఎం కేసీఆర్(CM KCR) వ్యాఖ్యానించారు.
జిల్లాలో సీఎం కేసీఆర్(CM KCR) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు ఎత్తిపోతల పథకం (Palamuru lift scheme)ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) వచ్చాక మూడుసార్లు అంగన్వాడీల జీతాలు పెంచిన ఘనత కేసీఆర్(KCR)దని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.