• Home » Mahabubnagar

Mahabubnagar

Telangana: అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయాల్సిందే: రేవంత్ రెడ్డి

Telangana: అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయాల్సిందే: రేవంత్ రెడ్డి

ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్‌నగర్(Mahabubnagar), నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బుధవారం నాడు కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో పాలమూరులో ప్రజాదీవెన సభ చేపట్టింది. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో..

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: బోధన్ ఆర్‌వోబీ, జడ్చర్ల అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Kishan Reddy: ఒక్క రోజూ సెలవు లేకుండా పని చేసిన ప్రధాని మోదీ: కిషన్ రెడ్డి

Kishan Reddy: ఒక్క రోజూ సెలవు లేకుండా పని చేసిన ప్రధాని మోదీ: కిషన్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) దేశ ప్రజల కోసం గడిచిన 10 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టకుండా పని చేశారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?

Telangana Parliament Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress).. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలుకుని.. ఎన్నికల ప్రచారం.. బీఆర్ఎస్, బీజేపీల (BRS, BJP) నుంచి కీలక నేతలను చేర్చుకునే విషయం వరకూ ఆచితూచి అడుగులేస్తూ ముందుకెళ్తోంది..

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

 కుటుంబాన్ని కబళించిన ప్రమాదం

కుటుంబాన్ని కబళించిన ప్రమాదం

మొక్కులు తీర్చుకొని ఆలయం నుంచి తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబం ఇల్లు చేరలేదు. వారు ప్రయాణిస్తున్న ఆటో ఘోర ప్రమాదం బారినపడింది. ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఆటోలోని ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

TS News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి

TS News: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు మృతి

జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ చౌరస్తాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటోను డీసీఎం ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు మృతి చెందారు. బాలానగర్‌ పక్కనున్న తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారాంతపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Special train: అనంతపురం, గుత్తి మీదుగా ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే...

Special train: అనంతపురం, గుత్తి మీదుగా ప్రత్యేక రైలు.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే...

ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్‌-ముజఫ్ఫర్‌పూర్‌ మధ్య అనంతపురం, గుత్తి(Anantapur, Gutti) మీదుగా అప్‌ అండ్‌ డౌన్‌

 Chandrasekhar: బీజేపీకి బిగ్ ఝలక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

Chandrasekhar: బీజేపీకి బిగ్ ఝలక్.. ఆ కీలక నేత రాజీనామా.. ఏ పార్టీలో చేరారంటే..?

బీజేపీ పార్టీ ( BJP Party ) కి బిగ్ ఝలక్ తగిలింది. మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీకి సీనియర్ నేత, మాజీమంత్రి పీ. చంద్రశేఖర్ ( P. Chandrasekhar ) రాజీనామా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి