Home » Made In India
మనం ఏమి కొనుగోలు చేసినా, ఎక్కడ కొనుగోలు చేసినా 'మేడ్ ఇన్ ఇండియా' వస్తువులను కొనడం, కచ్చతంగా అవి దేశవాళీ వస్తువులయ్యే చూసుకోవడం మన జీవితంలో ఒక భాగం కావాలని ప్రధాని మోదీ అన్నారు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్టాప్ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.