• Home » Machilipatnam

Machilipatnam

Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్:  మంత్రి కొల్లు రవీంద్ర

Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్: మంత్రి కొల్లు రవీంద్ర

అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.

Gold Fraud: బ్యాంకులో రూ. 1.70 కోట్ల విలువైన నగల మాయంపై బాధితుల ఆందోళన..

Gold Fraud: బ్యాంకులో రూ. 1.70 కోట్ల విలువైన నగల మాయంపై బాధితుల ఆందోళన..

ఓ ప్రముఖ బ్యాంకులో పెట్టిన ఖాతాదారుల గోల్డ్ నగలు రోల్డ్ గోల్డ్‌గా మారిపోయాయి. ఆ క్రమంలో ఏకంగా రూ. 1.70 కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. ఖాతాదారుల తనిఖీతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే

Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

 Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

Cockfights : కాలు దువ్వుతున్న కోళ్లు.. సిద్ధమైన బరులు

ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.

Greenko Office : మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ సోదాలు

Greenko Office : మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ సోదాలు

మచిలీపట్నంలోని గ్రీన్‌కో కార్యాలయం, గ్రీన్‌కో అనుబంధ సంస్థ ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

Notices: పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు

రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.

Big Breaking: మాజీమంత్రి పేర్ని నానిపై కేసు.. అరెస్టు ఎప్పుడంటే..

Big Breaking: మాజీమంత్రి పేర్ని నానిపై కేసు.. అరెస్టు ఎప్పుడంటే..

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా పేర్ని నానిపై కేసు నమోదు అయింది. ఈ కేసులో పేర్ని నానిని పోలీసులు ఏ-6గా నమోదు చేశారు. కృష్ణా జిల్లా, బందరు తాలుక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.

Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..

Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టులు..

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. తాజాగా రైస్ మిల్లర్ బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బోట్ల మంగారావులను పోలీసులు అరెస్టు చేశారు.

 Joint Collector : 1.67 కోట్లు చెల్లించండి!

Joint Collector : 1.67 కోట్లు చెల్లించండి!

మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని గోడౌన్‌ నుంచి పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య, గోడౌన్‌ యజమాని జయసుధకు జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ ఆదివారం నోటీసులు జారీచేశారు.

Krishna: దారుణం.. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఏం చేశారంటే..

Krishna: దారుణం.. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఏం చేశారంటే..

ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నం పంపుల చెరువు కాలనీకి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతూ స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఆ గంజాయి బ్యాచ్ కన్నుపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి