• Home » Lucknow

Lucknow

Lok Sabha Elections: రాజ్‌నాథ్ నియోజకవర్గంలో మే 17 వరకూ 144 సెక్షన్

Lok Sabha Elections: రాజ్‌నాథ్ నియోజకవర్గంలో మే 17 వరకూ 144 సెక్షన్

లోక్‌సభ ఎన్నికలు, పండుగల సీజన్ కావడంతో మే 17వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లో 144 సెక్షన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శాంతిభద్రత విభాగం జేసీపీ ఉపేంద్ర కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

SP: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు, విచారణకు సహకరిస్తా, కండీషన్స్ అప్లై అంటోన్న అఖిలేష్

SP: అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు, విచారణకు సహకరిస్తా, కండీషన్స్ అప్లై అంటోన్న అఖిలేష్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ఉన్న సమయంలో (2012-2016) జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ సమన్లు జారీచేసింది. ఢిల్లీలో శుక్రవారం నాడు (రేపు) విచారణకు హాజరు కావాలని కోరింది. సీబీఐ సమన్లు జారీచేసిన అంశంపై సమాజ్ వాదీ పార్టీ స్పందించింది.

Lucknow Jail: లక్నో జైలులో ఊహించని పరిణామం.. 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

Lucknow Jail: లక్నో జైలులో ఊహించని పరిణామం.. 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్

సాధారణంగా.. జైలులో ఉన్న ఖైదీలకు బయటి వ్యక్తులతో ఎలాంటి సంప్రదింపులు ఉండవు. ఫోన్‌లో మాట్లాడటం, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు పలకరించడానికి జైలుకు రావడం తప్పితే.. అంతకుమించి బయటి ప్రపంచంతో వారికి కనెక్టివిటీ అనేది ఉండదు. అంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ.. లక్నో జైలులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

 Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

Ram Mandir: కాలినడకన లక్నో నుంచి అయోధ్యకు 350 మంది ముస్లింలు

అయోధ్య రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇతర మతాలకు చెందినవారు అయోధ్య చేరుకుంటున్నారు. వారిలో కొందరు ముస్లింలు ఉన్నారు. 350 మంది ముస్లింలు అయోధ్య రాములోరి దర్శనం కోసం వచ్చారు.

 Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

Ram Mandir: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. నోయిడా, గ్రేటర్ నోయిడా, లక్నోలో 144 సెక్షన్

రామ మందిర ప్రారంభోత్సవ వేళ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్నో, నోయిడా, గ్రేటర్ నోయిడాలో 144 సెక్షన్ విధించారు.

Gold Seized: గుట్టుగా కాఫీ మిషీన్‌లో తీసుకెళ్తున్న 3.5 కిలోల గోల్డ్..అడ్డంగా దొరికిన కేటుగాళ్లు

Gold Seized: గుట్టుగా కాఫీ మిషీన్‌లో తీసుకెళ్తున్న 3.5 కిలోల గోల్డ్..అడ్డంగా దొరికిన కేటుగాళ్లు

స్మగ్మర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పుత్తడిని అక్రమంగా రవాణా చేసేందుకు పలు రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్రమంగా తరలిస్తున్న 4 కేజీలకుపైగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Road Accident: ఒకరు మృతి, 24 మందికి గాయాలు.. పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒకరు మృతి, 24 మందికి గాయాలు.. పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం

పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆరు వాహనాలు ఒకదాంతో ఒకటి ఢీకొనడంతో ఒకరు చనిపోయారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి.

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

Wedding function: పెళ్లి ఇంట రసగుల్లాలు పెట్టిన చిచ్చు.. ఆరుగురికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రసగుల్లాల కోసం జరిగిన ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం అర్దరాత్రి శంషాదాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

Rajnath Singh: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించినది వారే..

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన ఘనత ఈ దేశంలోని సిక్కు కమ్యూనిటీదేనని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని గురుద్వారా ఆలంబాఘ్‌‌లో గురుగ్రంధ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో ఆదివారంనాడు ఆయన పాల్గొన్నారు.

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

Akhilesh future PM: అఖిలేష్ భావి ప్రధాని... సంచలన పోస్టర్లు

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భావి ప్రధాని అంటూ లక్నోలో పోస్టర్లు వెలిసాయి. పార్టీ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అఖిలేష్‌పై ఉన్న ప్రేమ, ఆదరణను కార్యకర్తలు ఈ రూపంలో చాటుకుంటున్నారని ఎస్‌పీ ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చాంద్ వివరణ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి