Home » London
నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కొచ్చర్ పీహెచ్డీ చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్పై వస్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్ ఢీ కొంది. తీవ్ర గాయాలైన కొచ్చర్ అక్కడికక్కడే మృతిచెందారు. కొచ్చర్ మృతిని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు.
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లో(London) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తన కూతురు వామికతో(Vamika) కలిసి లండన్లో వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ(Kohli) వ్యక్తిగత కారణాల వల్ల ఇండియా - ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు బ్రేక్ పడింది. ఈ యాత్ర ఐదు రోజుల పాటు నిలిపివేశారు.
ఆధునిక ఫారెన్సిక్ సాంకేతిక సాయంతో లండన్ పోలీసులు 30 ఏళ్ల నాటి హత్య కేసును ఛేదించారు. ఈ కేసులో ఓ ఎన్నారై దోషిగా తేలడంతో అతడికి శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
ఒకప్పుడు హైదరాబాద్లోని మూసీ నది నిండుకుండలా పారేది. కానీ.. ఇప్పుడది చెత్తదిబ్బలా మారింది. అటువైపు నుంచి వెళ్తే.. ఒకటే కంపు వాసన వస్తుంటుంది. దీని పునరుజ్జీవానికి గత ప్రభుత్వం ప్రయత్నాలైతే చేసింది కానీ, అవి ఫలప్రదం కాలేదు. అయితే.. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీని పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కంకణం కట్టుకున్నారు.
ప్రిన్స్ విలియం భార్యకు క్యాన్సర్ సోకిందని ఇటీవల వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఎందుకంటే తాజాగా ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్(42) పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్యాలెస్ ప్రకటించింది.
యూకేలో ఓ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ 40 నిమిషాల తరువాత మళ్లీ బతికింది. ఇందుకు సంబంధించి డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ కు చెందిన క్రిస్టీ బోర్టోస్(Kirsty Bortoft) ఇటీవల స్పృహ కోల్పోయింది.
NRI News: లండన్లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'మొవెంబర్' (Movember) అనే ఈవెంట్ని ఘనంగా నిర్వహించారు.
Telangana election results 2023: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిపారు. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబురాల్లో సుమారు 200 మంది కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.
లండన్లోని ఓ భారతీయ కుటంబం (Indian origin Family) లో దీపావళి వేడుకలు విషాదాన్ని మిగిల్చాయి. పశ్చిమ లండన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.