Home » LokeshPadayatra
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది.
అపూర్వ ప్రజాదరణ నడుమ టీడీపీ నేత లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది.
టీడీపీ నేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఐదవ రోజుకు చేరుకుంది.
సీఎం జగన్పై టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా పాడి రైతులతో లోకేష్ ముఖాముఖి...
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రకు గల్ఫ్ దేశాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులతో పాటు కొంత మంది..
పొలాల్లోకి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యల్ని వివరించారు. మహిళలు తమ కష్టాలను చెప్పుకొన్నారు.
మూడు వేల కోట్లతో ప్రత్యేక నిధి పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్ రెడ్డి (Jagan) ఎక్కడ? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కడపల్లిలో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నంని నారా లోకేష్ కలిశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.