• Home » Lok Sabha Results

Lok Sabha Results

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Congress: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనే.. ఎన్నికల ఫలితాలపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి(INDIA Alliance) గణీనయమైన సీట్లు సాధించడంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య పాత్ర పోషించారని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) పేర్కొన్నారు.

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

నెహ్రూతో మోదీకి పోలికా?!: చిదంబరం

నెహ్రూ మాదిరిగా తాను కూడా మూడోసారి వరుసగా ప్రధాన మంత్రి పీఠంలో కూర్చుంటున్నానన్న మోదీ వాదనను కాంగ్రెస్‌ ఖండించింది. నెహ్రూకు మోదీతో పోలిక ఏంటని ఆ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం వ్యాఖ్యానించారు.

BJP: నెహ్రూ సరసన మోదీ!

BJP: నెహ్రూ సరసన మోదీ!

వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

PM Modi: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..

PM Modi: ఇంట్రెస్టింగ్ సీన్.. మోదీ పాదాలను నితీశ్ టచ్ చేయబోతే..

లోక్‌సభ ఎన్నికలు-2024లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ను (272) మించి 293 స్థానాలను కైవసం చేసుకోవడంతో.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే..

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

BJP: బీజేపీ అత్యధిక ఓట్లు కోల్పోయిన రాష్ట్రమిదే..

లోక్ సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ(BJP) అనుకున్న మేర ఫలితాలు రాబట్టలేకపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 30కిపైగా స్థానాల్లో కొత్తగా ఎంపీ సీట్లను గెలవగా.. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన త్వరలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని వస్తున్న వదంతులపై ఆ పార్టీ ఖండించింది. తాము ఇండియా కూటమిలోనే కొనసాగనున్నామని స్పష్టం చేసింది. శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ గురువారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ..

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

Mallikarjuna Kharge :రేపు సీడబ్ల్యూసీ సమావేశం

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.

ADR : 46%మంది నేరచరితులే

ADR : 46%మంది నేరచరితులే

కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్‌ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్‌ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్‌ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

Election Commission: లోక్‌సభ ఎన్నికల్లో 65.79% పోలింగ్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదయింది. 18వ సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు మినహా ఈవీఎంల్లో 65.79 శాతం మేర పోలింగ్‌ జరిగినట్లు గురువారం సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు.

 Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను  సమీక్షించాలి

Kishan Chand Tyagi : అగ్నిపథ్‌ను సమీక్షించాలి

కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీకి అగ్నిపథ్‌ అంశం తలనొప్పిగా మారేలా ఉంది. సొంతంగా మెజార్టీ దక్కకపోవడంతో టీడీపీ, బిహార్‌లోని జేడీయూ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. ఇలాంటి కీలక తరుణంలో జేడీయూ తన తొలి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి