Home » Literature
జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్లో గల హోటల్ క్లార్క్స్ అమెర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఆ సంఘటన ఆమెను అనువాద రచయిత్రిగా శిఖరాలను అధిరోహించేందుకు శ్రీకారం చుట్టింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకునేందుకు దోహదం చేసింది...
కాశీ హిందూ విశ్వవిద్యాలయం (Banaras Hindu University) తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు (Budati Venkateswarlu) రచించిన ''అంతరాలోకనం'' (Antaraalookanam) అనే సాహిత్య వ్యాసాల సంకలనాన్ని వారణాసిలో పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న కే.సత్యనారాయణ (K Satyanarayana) ఆవిష్కరించారు.