Home » Liquor rates
మూడు వేల కోట్ల మద్యం స్కాంలో సిట్ విచారణలో కసిరెడ్డి, మిథున్ రెడ్డి లు అబద్ధాలూ, తప్పుదోవ జవాబులూ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తును మరింత లోతుగా చేపట్టి ప్రధాన లబ్ధిదారులపై ఉచ్చు బిగిస్తున్న సిట్ అధికారులు ఈడీతో కలసి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో జరిగిన 3200 కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ కీలక ఆధారాలు వెలికితీసింది. హవాలా, బులియన్, రియల్టీ వ్యాపారాల ద్వారా డబ్బు ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ ‘అంతిమ లబ్ధిదారుల’ను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.
BJP MP CM Ramesh: జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని.. ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు.
ఏపీ సరిహద్దులోని కర్ణాటకలో మద్యం అమ్మకాలు తగ్గడంతో, కర్ణాటక మద్యం ప్రియులు ఏపీ బ్రాండ్లు తాగుతూ మద్యం షాపుల దగ్గరకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీ మార్పుల ద్వారా మంచి, తక్కువ ధరల బ్రాండ్లు అందుబాటులో ఉంచినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.
మద్యం స్కాంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండగా జగన్కు నిద్ర లేకుండా పోయిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శలు వచ్చాయి.
32 వేల జీతం అందుకునే కాఫీషాప్ వర్కర్ పురుషోత్తం వరుణ్ కుమార్ ఐదేళ్లలో రూ.459 కోట్లకు పైగా అక్రమ సంపాదన చేశాడు. మద్యం మాఫియాలో ఉన్న పెద్దవారితో కలిసి చెత్త బ్రాండ్ల అమ్మకాలను నడిపించి, ప్రభుత్వం మారగానే పారిపోయాడు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. గోవిందప్ప కస్టడీ, సజ్జల శ్రీధర్రెడ్డి బెయిల్ పిటిషన్లపై కోర్టు తీర్పును వాయిదా వేసింది.
లిక్కర్ స్కామ్లో కీలక నాయకులు అరెస్ట్ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.
మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు రూ.10, హాఫ్కు రూ.20, ఫుల్బాటిల్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం నాణ్యత, బ్రాండ్లు, ధరలపై వినియోగదారుల అభిప్రాయాల కోసం క్యూఆర్ కోడ్ సర్వే ప్రారంభించింది. సర్వేలో వ్యక్తిగత వివరాలు కోరడం వల్ల ప్రజల్లో సందేహాలు కలుగుతున్నాయి