• Home » LB Stadium

LB Stadium

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు  రాజాసింగ్‌కు నో ఎంట్రీ

Lok Sabha Election 2024: ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‪కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.

Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Hyderabad: ప్రధాని సభ సందర్భంగా.. ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‏రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఓ ప్రకటనలో తెలిపారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

తెలంగాణపై బీజేపీ అగ్ర నేతలు దండయాత్ర చేయనున్నారు. నేడు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై తర్వాత షా మొదటి టూర్ జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు.

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

CM Revanth: సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే?..

Telangana: ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలు కొట్టామని.. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావచ్చని.. ప్రగతిభవన్ ఇకపై జ్యోతి రావు ఫూలే ప్రజాభవన్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగంలో తెలిపారు. గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.

Oath Ceremony: రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

Oath Ceremony: రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Traffic jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్ సహా ముఖ్యులు

Traffic jam: ట్రాఫిక్‌లో చిక్కుకున్న గవర్నర్ సహా ముఖ్యులు

Telangana: మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. ప్రమాణస్వీకారాణికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ పలువురు ముఖ్యులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

AICC Leaders: ఎల్బీస్టేడియంకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు

Telangana: ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్బీస్టేడియంకు చేరుకున్నారు. తాజ్‌కృష్ణ హోటల్ నుంచి భారీ కాన్వాయ్‌తో ఏఐసీసీ నేతలు ఎల్బీస్టేడియానికి చేరుకున్నారు.

Hyderabad: 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

Hyderabad: 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డ్ హోటల్ తాజ్ కృష్ణ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి నేరుగా 12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ 12:55 గంటలకు ఎల్బీ స్టేడియంకు వస్తారు.

Revanth Reddy: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

Hyderabad: ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత

Hyderabad: ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి