Home » Kukatpally
కత్తితో గొంతు కోసుకొన్న దంపతుల ఘటనలో కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాభర్తలు రామకృష్ణారెడ్డి, రమ్యకృష్ణ గొంతుకోసుకున్న మాట వాస్తవమేనని, ఈ ఘటనలో భర్త మాత్రమే మృతిచెందగా, భార్య స్వల్ప గాయాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు.
ఆర్థిక కష్టాలతో ఉన్నా నిందితుడికి కుందేలు నిర్వహణకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి..? కుందేలుకు అనారోగ్యంగా ఉందని హడావిడి చేసిన నిందితుడు.. కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు..? చనిపోయిన తర్వాత ఎక్కడ పాతిపెట్టాడనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు.
ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్ హాల్ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్బీ నాలుగో ఫేజ్లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను పరిశీలించారు.
హత్యకు గురైన కూకట్పల్లిలోని సహస్ర తల్లిదండ్రుల్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య పరామర్శించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తామని..
హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన సహస్ర పేరెంట్స్, బంధువుల బైఠాయించారు. అసలైన దోషులను తప్పించారంటూ ఆరోపించారు.
Kukatpally Girl Assasination Case: హత్య గురించి తెలియగానే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆధారాలు సేకరించాయి. పోలీస్ డాగ్ సంఘటన జరిగిన చోటు నుంచి నేరుగా కిందకు వెళ్లింది. పోలీసులు దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.
వాడి వయసు.. పట్టుమని పదహారేళ్లు కూడా ఉండవేమో.. కానీ, వాడు చేసిన పని మాత్రం సమాజం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. పదవ తరగతి కూడా పూర్తికాని వాడు.. ‘మిషన్ డాన్’ పేరుతో పెద్ద స్కెచ్ వేసి ఓ చిన్నారి ఉసురు తీశాడు. చోరీ కోసం వెళ్లి అబంశుభం తెలియని అమ్మాయిని..
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ధరల వివరాలన్నీ గురువారం రాత్రి 8 గంటల వరకు మాత్రమేనని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే...
కూకట్పల్లిలో సోమవారం జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. సంగీత్నగర్లోని ఓ అపార్టుమెంట్ పెంట్హౌజ్లో ఉంటున్న కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్రణి(11) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
కూకట్పల్లిలో ఘోరం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తల్లిదండ్రులు ఆఫీస్లకు వెళ్లిన సమయంలో చిన్నారిని చంపేసి పరారయ్యారు.