Home » Kothapaluku
కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మొదలైన యుద్ధం ముదురు పాకాన పడింది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భారత్–పాకిస్థాన్ ప్రభుత్వాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. నిజానికి కేంద్రంతో సఖ్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దశలో ప్రయత్నించారు..
2024లోజరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని, ఆ విషయం దృష్టిలో ఉంచుకొని ప్రజలు తీర్పు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు..
మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. నికరంగా ఓడిపోయింది మాత్రం ఉప ఎన్నికకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి..
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. తెలుగు రాష్ర్టాల్లో తొలిసారిగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి...
భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కొందరు మధ్యవర్తులు ప్రయత్నించి ఆడియో, వీడియోల సాక్షిగా దొరికిపోయిన సంఘటన ప్రకంపనలు సృష్టించిందో లేదో...
జనసేనాని పవన్ కల్యాణ్కు పట్టరానంత కోపం వచ్చింది. తన గురించి వైసీపీ నాయకులు అదేపనిగా చేస్తున్న...