• Home » Kothagudem

Kothagudem

Badrachalam: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన ఆమె బంధువులు

Badrachalam: నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఆందోళనకు దిగిన ఆమె బంధువులు

స్థానిక నర్సింగ్ కళాశాల విద్యార్థిని కారుణ్య (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమె బంధువులు.. కళాశాల ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని.. అలాగే నర్సింగ్ కళాశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్

Graduate MLC Elections: ఆ విషయంలో ప్రతిపక్షం వైపు నిలబడాలి: కేటీఆర్

ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటే చైతన్య గడ్డ అయిన కొత్తగూడెం ప్రజలు ప్రతిపక్షం వైపు నిలబడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) అన్నారు. .వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

Lok Sabha Polls 2024: అయ్యో పాపం.. ఎన్నికల విధుల్లో ఉండగా హార్ట్‌ఎటాక్

Lok Sabha Polls 2024: అయ్యో పాపం.. ఎన్నికల విధుల్లో ఉండగా హార్ట్‌ఎటాక్

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు.

Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. గురువారం శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ దంపతులు హాజరుకానున్నారు.

Kothagudem: చర్ల మండలంలో వెలసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు

Kothagudem: చర్ల మండలంలో వెలసిన మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు, కరపత్రాలు వెలిసాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వెలసాయి. మార్చి 8 వ తేదీన 114 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని బ్యానర్లు, కరపత్రాలద్వారా పిలుపిచ్చారు.

Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయింది

Bhatti Vikramarka: కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయింది

గత కేసీఆర్ పాలనలో సింగరేణి సంక్షోభంలో కూరుకుపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. కోల్ బ్లాక్ ఆక్షన్‌లో పాల్గొనకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోల్ బ్లాక్ ఆక్షన్‌లో తప్పకుండా పాల్గొంటుందని తెలిపారు.

TS NEWS; భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్

TS NEWS; భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల అరెస్ట్

జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నలుగురు మావోయిస్టు దళ సభ్యులను ఆదివారం నాడు చత్తీస్‌ఘడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో మిర్చి కోతకు వచ్చిన చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలలో దళ సభ్యులు ఉన్నట్లుగా సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గుర్తించారు.

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Kothagudem Dist,: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్ కార్యాలయం వద్ద గుర్తింపు ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే సాంబశివరావు వచ్చారు. అయితే అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

CPI ML(Maoist): సరిహద్దు అడవుల్లో పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు.. వీడియోలు విడుదల

CPI ML(Maoist): సరిహద్దు అడవుల్లో పీఎల్‌జీఏ వార్షికోత్సవాలు.. వీడియోలు విడుదల

మావోయిస్టు పార్టీ ఏటా నిర్వహించే పీఎల్‌జీఏ (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మి) వార్సికోత్సవాలకు ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ

Helicopter: దట్టమైన అటవీప్రాంతంలో.. హెలికాప్టర్‌ చక్కర్లు

Helicopter: దట్టమైన అటవీప్రాంతంలో.. హెలికాప్టర్‌ చక్కర్లు

ఆళ్లపల్లి మండలం అనంతోగు పంచాయతీ అడవుల సమీపంలో శుక్రవారం ఒక హెలికాఫ్టర్‌(Helicopter) చక్కర్లు కొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి