Home » Kotamreddy Sridhar Reddy
ఫోన్ ట్యాపింగ్పై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhareddy) వైసీపీకి (YSRCP) గుడ్ బై (Good Bye) చెప్పాక నియోజకవర్గ..
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. డొంక రోడ్డులో ఉన్న ఆఫీస్కు అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నెల్లూరు రూరల్ (Nellore Rural) ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే..
రాజధాని అమరావతి రైతులకు 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయని.. తనకు మాత్రం వారిని పరామర్శించడంతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు.
ఆత్మాభిమానం దెబ్బతీసే పరిస్థితులు ఎదురైనప్పుడు తిరుగుబాటు చేయడం నెల్లూరు జిల్లా (Nellore District) ప్రత్యేకం. అందుకు కారకులెవరైనా సరే...
ఏ పాము లేయకుంటే, ఏలిక పాము లేచినట్లు... మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల... ఇలాంటి కాల్స్ చేయిస్తే, నెల్లూరు నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయి. సజ్జల... బోరుబడ్డ అనిల్... ఇలాంటి వాటికి బెదిరేవాడిని కాదు. తమ్ముడు భాస్కర్... తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయి.
సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..
వైసీపీ అధినాయకత్వంపై (YSRCP High command) ధిక్కారస్వరం వినిపించాక నెల్లూరు రూరల్లో (Nellore Rural) రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి..
ఫోన్ ట్యాపింగ్, పార్టీ మార్పు అంశాలపై ఎమ్మెల్యే కోటింరెడ్డి శ్రీధర్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.