Home » Konda Surekha
సొంత పార్టీ నేతలతో మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్రావు దంపతుల వివాదం కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది.
మంత్రిగా ఉన్న తనపై కడియం శ్రీహరి కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి, వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డికి లేనిపోనివి చెప్పి, తనను బద్నాం చేస్తున్నారని తెలిపారు.
వివాదాలకు కేరాఫ్ అడ్ర్సగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతుల తీరు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టగా..
గోదావరి పుష్కరాల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ చొరవ చూపాలని కోరారు. లేదంటే వారు చేతకాని మంత్రులుగా మిగిలిపోతారని మంత్రి సురేఖ కామెంట్స్ చేశారు.
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
పుష్కరాలకు ఏపీ వలే తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రాన్ని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
దేవుడి భూముల్ని కబ్జా చేసే వారిపై పీడీ యాక్టులు పెడతామని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు.
ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించడంతో ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు.
Bonalu festival: గతంలో జరిగిన దానికంటే ఈసారి ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని మంత్రి అన్నారు.