• Home » Komatireddy Rajgopal Reddy

Komatireddy Rajgopal Reddy

Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి

Telangana: ‘‘నేను నిఖార్సయిన ఉద్యమకారుడిని, ఫైటర్‌ను.. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకి పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. కోమటిరెడ్డి సోదరులకు నడిమంతరపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది’’ అంటూ కోమటిరెడ్డి సోదరులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

TG Politics: ఆ సంస్థతో  సీఎం రేవంత్ వేలకోట్ల సెటిల్మెంట్లు.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు

TG Politics: ఆ సంస్థతో సీఎం రేవంత్ వేలకోట్ల సెటిల్మెంట్లు.. బీజేపీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 5 ఏళ్లలో సగం రోజులు మాత్రమే సీఎంగా ఉంటారని.. ప్రతిపక్షాలు తరచూగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి (Maheswara Reddy) కూడా హాట్ కామెంట్స్ చేశారు.

TG News:హై కమాండ్ నాకు ఆ హామీ ఇచ్చింది..  ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

TG News:హై కమాండ్ నాకు ఆ హామీ ఇచ్చింది.. ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.

BRS: ఎల్ఆర్ఎస్‌పై  బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

BRS: ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ పోరుబాట.. 6, 7 తేదీల్లో..

Telangana: ఎల్ఆర్‌ఎస్‌పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

Rajagopal Reddy: కేసీఆర్  రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

Rajagopal Reddy: కేసీఆర్ రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమే..

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీమంత్రి హరీష్ రావు మాత్రమేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajagopal Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను సభకు రమ్మనండి

Rajagopal Reddy: దమ్ముంటే కేసీఆర్‌ను సభకు రమ్మనండి

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు.. ప్రస్తుత సీఏం రేవంత్ రెడ్డిపై అలాంటి భాష వాడడం బాధాకరమన్నారు

Ts Assembly: మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలపై రాజగోపాల్ రెడ్డి విసుర్లు

Ts Assembly: మమ్మల్ని రెచ్చగొట్టి, పార్టీని చీల్చే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలపై రాజగోపాల్ రెడ్డి విసుర్లు

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.

TS Politics: హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పదవి ఇస్తాం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

TS Politics: హరీష్ కాంగ్రెస్‌లోకి వస్తే ఆ పదవి ఇస్తాం.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

మాజీమంత్రి హరీష్ రావు‌ (Harish Rao)పై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) సెటైర్లు వేశారు. హరీష్‌ రావును కాంగ్రెస్‌లోకి రమ్మని ఆహ్వానించారు. హరీష్ రావు బీఆర్ఎస్‌లో బాగా కష్టపడతారని కానీ ఆయనకు ఆ పార్టీలో భవిష్యత్ లేదని చెప్పారు.

Revanth Vs KCR: సీఎం రేవంత్‌వి  పిల్ల చేష్టలు.. కేసీఆర్ హాట్ కామెంట్స్

Revanth Vs KCR: సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలు.. కేసీఆర్ హాట్ కామెంట్స్

సీఎం రేవంత్‌వి పిల్ల చేష్టలని.. పాలన చేతకాక తన మీద కారు కూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో సమావేశం నిర్వహించారు..

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Rajagopalreddy: కేసీఆర్ రిటైర్డ్ అవుతాడుకుంటే కాలు జారి కిందపడ్డారు

Telangana: గత ప్రభుత్వంలో రాష్ట్రం నాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల ఝాన్సీ- రాజేందర్ రెడ్డి స్కిల్‌డెవలప్‌‌మెంట్ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి