• Home » Kollu Ravindra

Kollu Ravindra

 Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

Kollu Ravindra : మేం ప్రజలకు మంచి చేస్తున్నాం

ఉచిత ఇసుక విధానం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుందని గనులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Minister Kollu Ravindra: జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి దోచుకున్నారు

Minister Kollu Ravindra: జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి దోచుకున్నారు

జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ షాపుల్లోనే ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయని నిలదీశారు.

Kollu Ravindra: మద్యం, ఇసుక దోపిడీపై జగన్ మాటలు హాస్యాస్పదం: మంత్రి కొల్లు రవీంద్ర

Kollu Ravindra: మద్యం, ఇసుక దోపిడీపై జగన్ మాటలు హాస్యాస్పదం: మంత్రి కొల్లు రవీంద్ర

మద్యం, ఇసుక దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) విమర్శించారు.

Minister Kollu Ravindra: ఏపీలో పారదర్శకంగా మద్యం పాలసీ: మంత్రి కొల్లు రవీంద్ర..

Minister Kollu Ravindra: ఏపీలో పారదర్శకంగా మద్యం పాలసీ: మంత్రి కొల్లు రవీంద్ర..

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీ అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏపీలోని 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించగా.. రికార్డుస్థాయిలో 89,882 అప్లికేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు.

Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.

Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే

Kollu Ravindra: జగన్ తిరుమల పర్యటన రద్దుపై మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే

Andhrapradesh: ‘‘నీకు నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి నీకు ఉన్న ఇబ్బంది ఏమిటి’’ అని మంత్రి కొల్లురవీంద్ర ప్రశ్నించారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్

Andhrapradesh: కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ మంత్రి కొల్లురవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు.

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

Andhrapradesh: సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు.

Minister Ravindra: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెుల్ల కాంస్య విగ్రహం ఏర్పాటు..

Minister Ravindra: విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మెుల్ల కాంస్య విగ్రహం ఏర్పాటు..

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు ఆది కవయిత్రి మెుల్ల కాంస్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర, మైసూర్‌ మహారాజు, ఎంపీ, యదువీర కృష్ణదత్త చామరాజ వడియార్‌ పాల్గొన్నారు.

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం   ఉంది..

Excise Department: కన్న తల్లి దగ్గరకు వచ్చామనే ఆనందం ఉంది..

Andhrapradesh: సెబ్‌ను రద్దు చేస్తూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎక్సైజ్ శాఖ అధికారుల హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ నేత నరసింహం మాట్లాడుతూ... ‘‘మా ప్రమేయం లేకుండా, మా అభిప్రాయలు తీసుకోకుండా వైసీపీ ప్రభత్వం సెబ్ ఏర్పాటు చేసింది’’ అంటూ మండిపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి