Home » Kolkata
Pune Law Student: ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ శర్మిష్ట కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది.
3 సంవత్సరాలుగా పరారీలో ఉన్న నకిలీ క్యాన్సర్ డ్రగ్ రాకెట్లో కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఈ హై ప్రొఫైల్ కేసులో పోలీసులు నిందితుడి కోసం మూడేళ్లుగా వెతుకుతున్నారు. ఎట్టకేలకు హనీమూన్ మూడ్లో ఉన్న ఆలంను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
యజమాని ఇంట్లో దొంగిలించిన చీరతో పొటో దిగి ఫేస్బుక్లో పెట్టిన ఓ మహిళ అడ్డంగా బుక్కైంది. పోలీసులకు ఈ ఫొటో చేరడంతో చివరకు జైలుపాలైంది.
మండిపోతున్న ఎండల సమయంలో దాహంతో అలసిన ఓ గుర్రం వీడియో అనేక మందిని కలచివేస్తోంది. నిస్సహాయ స్థితిలో కుప్పకూలిన దాని పట్ల యజమాని క్రూరంగా ప్రవర్తించిన విధానం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచర్లు పశ్చిమబెంగాల్లోని సాల్ట్ లేక్లో ఉన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్లూబీఎస్ఎస్సీ) కార్యాలయం వెలుపల నిరసనలు కొనసాగిస్తున్నారు.
మహాకుంభ్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఉత్తర ప్రదేశ్లో అనేక మందిని ఎన్కౌంటర్ చేశారని, ప్రజలు ర్యాలీలు చేయడానికి కూడా యోగి అనుమతించరని మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్లో ఎంతో స్వేచ్ఛ ఉందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు
Chinese Prasad Offering In Mandir: దాదాపు 80 ఏళ్లనుంచి ఆ గుడిలో చైనీస్ న్యూడిల్స్ ప్రసాదంగా పంచుతూ ఉన్నారు. ఆ గుడిలో అలా న్యూడిల్స్ పంచటం వెనుక ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం వల్లే ఇప్పటికీ కూడా భక్తులకు న్యూడిల్స్ ప్రసాదం అందుతోంది.
Ram Navami Rally: రామ నవమిని పురష్కరించుకుని నిన్న పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఏకంగా 2000 వేలకుపైగా ర్యాలీలు జరిగాయి. పార్క్ సర్కస్ సెవెన్ పాయింట్ ఏరియాలో మాత్రం ర్యాలీగా వెళుతున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు.