Home » Kodi Kathi
అమరావతి: కోడి కత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావటం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని..
Andhrapradesh: విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఒక నాటకం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖ విమానాశ్రయంలోకి గుండుసూది కూడా ప్రవేశించలేని పటిష్ట భద్రత ఉంటుందని.. కోడి కత్తి దాడిలో జగన్ దేహం నుంచి రక్తం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
Andhrapradesh: కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు.
Andhrapradesh: కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటూ అతడి తల్లి, సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పెరుగుతోంది. మూడో రోజు దీక్ష చేస్తున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడికి దళిత,పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి.
విజయవాడ, జనవరి 18: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను నిరపరాధి అని అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు వాదిస్తున్నారు. తన కొడుక్కి న్యాయం చేయాలంటూ ఆమరణదీక్షకు దిగారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహా దీక్ష చేపట్టారు శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు.
Andhrapradesh: కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్న పరిస్థితి. ఇప్పటికీ రిమాండ్ ఖైదీగానే జైల్లోనే ఉన్న శ్రీనివాస్ ఆవేదన వర్ణణాతీతం.
కోడికత్తి కేసు ( Kodi katthi case )పై మరింత లోతైన విచారణ జరపాలని కోరుతూ సీఎం జగన్ ( CM JAGAN ) వేసిన పిటిషన్పై నేడు ఏపీ హైకోర్టు ( AP High Court ) విచారణ చేపట్టింది. కేసు విచారణను మూడు వారాలకు న్యాయమూర్తి వాయిదా వేశారు.
కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
విశాఖపట్నం: కోడి కత్తి కేసుకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది అబ్దుల్ సలీం కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని చెప్పిన రోజు.. వైసీపీ నేతలు తప్పితే వేరొకరు ఎవరు ఐ విట్నెస్గా లేరని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(Varla Ramaiah)కి కోడికత్తి శ్రీనివాస్(Kodikatti Srinivas) విషయంలో జాలి, దయ కరుణ ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.